1937 లో అఖిల భారత గాంధీ సేవా సంఘం వార్షిక సమావేశం బృందావన్ లోనే జరిగింది. ఈ సమావేశానికి మహాత్మా గాంధీ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, శ్రీ జె బి కృపలానీ వంటి ఉద్దండులు హాజరయ్యారు. అప్పటినుంచి గాంధీ గారు స్థాపించిన ఒక ప్రాధమిక పాఠశాల ఇక్కడ నడుస్తోంది.
1937 లో అఖిల భారత గాంధీ సేవా సంఘం వార్షిక సమావేశం బృందావన్ లోనే జరిగింది. ఈ సమావేశానికి మహాత్మా గాంధీ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, శ్రీ జె బి కృపలానీ వంటి ఉద్దండులు హాజరయ్యారు. అప్పటినుంచి గాంధీ గారు స్థాపించిన ఒక ప్రాధమిక పాఠశాల ఇక్కడ నడుస్తోంది.