పడలీశ్వర ఆలయం పడలీశ్వర లేదా శివుడికి అంకితం చేయబడింది. దీనిని అత్యంత పవిత్ర శైవ ఆలయాలలో ఒకటిగా భావిస్తారు. ఈ ఆలయ చరిత్ర చోళ కాలం నాటిదని చెప్తారు. ఈ ఆలయాన్ని తరువాత పల్లవ రాజులు, పాండ్య వంశీయులు పునరుద్ధరించారు. శైవమత సాధువు అప్పార్, ఈ ఆలయ నాలుగు గోడల మధ్య శైవ...
దేవనయకస్వామికి చెందిన దేవనాథ స్వామి ఆలయం ఒక పురాతన వైష్ణవ ఆలయం. శ్రీ తిరుమంగై మన్నన్ అనే ఆళ్వారు ఈ ప్రాంతాన్ని గురించి పాడారు. ఈ ఆలయం ఔషధగిరి కొండ, గాడిలం నదుల మధ్య ఉంది. వైష్ణవ సాధువు రామానుజం ఈ ఆలయ౦లో నివసించినట్లు చెప్తారు. ఈ ప్రాంతంలో, ఈ ఆలయాన్ని పవిత్రమైన...
సిల్వర్ బీచ్ ని తమిళనాడు రాష్టంలో రెండవ పొడవైన బీచ్ గా, ఆసియా లోనే పొడవైన బీచ్ లలో ఒకటిగా భావిస్తారు. నగరానికి తూర్పువైపున ఉన్న ఈ సిల్వర్ బీచ్ కడలూర్ లో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ బీచ్ బోటింగ్, గుర్రపు స్వారీ వంటి అనేక విశ్రాంత కార్యకలాపాలను...
ఎలిహు యేల్ అనే హిందూ వ్యాపారిచే 17 వ శతాబ్దంలో నిర్మించబడిన ఫోర్ట్ సెయింట్ డేవిడ్, గాడిలం నది వద్ద ఉంది. బ్రిటీషు వారు మరాఠాల నుండి ఈ ఫోర్ట్ ను కొనుగోలు చేసుకున్నారు, అనేక సంవత్సరాలు వారి ప్రధాన కార్యాలయంగా ఉంది. ఈ ఫోర్ట్ రాబర్ట్ క్లైవ్ పరిపాలన కింద ఉంది. ఈ కోట...
కడలూర్ పోర్ట్ గా కూడా పిలిచే ఈ సముద్రపు రేవు గాడిలం, పరవనార్ నదులు సంగమించేచోట ఉంది. పురాతన కాలం నుండి కడలూర్ రేవు పట్టణంగా ఉంది. ఓడలు రేవునుండి ఒక మైలు దూరంలో లంగరు వేసి లైటర్ల సహాయంతో సరుకులను దించడం, ఎక్కించడం చేస్తాయి. నది ముఖద్వారం వద్ద ఉండే ఒక పట్టీని నీటి...
పిఛావరం సరస్సు చిదంబరం నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. పిఛావరం సరస్సు మాన్గ్రోవ్ తో విస్తరించి ఉంది. ఈ సరస్సులో కనిపించే మంగ్రోవ్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద అడవులలో ఒకటి. స్థానిక అలాగే వలస వచ్చిన అనేక వందల పక్షి జాతులు ఉన్న ఈ నీటి కోవలో అనేక దీవులు ఉన్నాయి....
పిఛావరం మడ అడవులు ఈ ప్రాంతంలోని అతిపెద్ద పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ప్రపంచంలోని అడవులలో ఈ మడఅడవి పెద్దదే కాక, ఆరోగ్యకరమైన వానిలో ఒకటి కూడా. ఇది చిదంబరం నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నీటిలో ఉన్న అనేక దీవులు వందల రకాల స్థానిక, వలస పక్షులకు నివాసాలు. ఇక్కడ...
కడలూర్ లో నైవేలి లో లిగ్నైట్ గనులు ఉన్నాయి. కడలూర్ లోని ఈ లిగ్నైట్ గనులు రెండు ధర్మల్ విద్యుత్ స్టేషన్లకు ఇంధనాన్ని సమకూరుస్తాయి. ఎరువులు, బొగ్గు వంటి వివిధ ఉత్పత్తులు కూడా ఈ లిగ్నైట్ నుండి ఉత్పత్తి చేయబడుతున్నాయి. ఈ స్థలం అతిపెద్ద బహిరంగ పోత గనులను కలిగిఉంది. ఈ...
భూవరాహస్వామి ఆలయం ఎనిమిది ప్రసిద్ధ వైష్ణవ ఆలయాలలో ఒకటి. ఆలయం శ్రిమూషణం లో ఉంది నాయక్ ల ద్వారా నిర్మించబడిన దీని చిత్తరువులు హాల్ స్తంభాలలో చెక్కబడ్డాయి. స్వయంవ్యక్త క్షేత్రము లేదా స్వయంగా సృష్టించిన వరాహ అవతారము దాని చిత్రాలు ఈ ఆలయ ప్రత్యెక లక్షణాలు. ఈ ఆలయంలో...