చంద్రబాని డెహ్రాడూన్ నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రసిద్ధ మతపరమైన ప్రదేశము. ఈ ఆలయం డెహ్రాడూన్-ఢిల్లీ రోడ్డులో ఉంది. అంతేకాక గౌతమ్ కుండ్ కు ప్రసిద్ధి చెందింది. ఒక పురాణం ప్రకారం వేద కాలం నాటి సప్త ఋషులలో ఒకరైన మహర్షి గౌతముడు,అతని భార్య అహల్య మరియు కుమార్తె అంజనీ ఇక్కడ నివసించారు.
ఇంకా మరొక పురాణం ప్రకారం అక్కడ అదే ప్రదేశంలో గంగ మరియు స్వర్గాదిపతి యొక్క కుమార్తె ప్రత్యక్షమయ్యెను. పెద్ద సంఖ్యలో భక్తులు ఆరాధనాభావంతో గౌతమ్ కుండ్ లో స్నానం ఆచరించటానికి సందర్శిస్తూ ఉంటారు.



Click it and Unblock the Notifications