సంతల దేవి ఆలయం డెహ్రాడూన్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రయాణికులు ఆలయం చేరటానికి జైతున్వాల వరకు బస్సు సేవలు ఉంటాయి. అక్కడ నుండి పున్జబివాల 2 km ప్రయాణం ఉంటుంది. పున్జబివాల నుండి ప్రయాణికులు ఆలయం చేరుకోవడానికి 2 కిమీ ట్రెక్ మార్గం కలిగి ఉంది.
పురాణములు ప్రకారం సంతల దేవి మరియు ఆమె సోదరుడు మొఘలులతో పోరాటం చెయ్యలేమని తెలుసుకోగానే వారు వారి ఆయుధాలను దూరంగా విసిరివేసి ప్రార్థన ప్రారంభించారు. అకస్మాత్తుగా కాంతి వారిని రాయి విగ్రహాలుగా మార్చెను. ఈ ఆలయంనకు శనివారాలలో భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఈ రోజుల్లో ఒక రాయి విగ్రహము సంతల దేవి యొక్క పరివర్తనకు గుర్తుగా నమ్ముతారు.