పట్టాన్, గుల్మార్గ్ కు 40 కి. మీ.ల దూరం లో సముద్ర మట్టానికి 1553 మీటర్ల ఎత్తున, జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్ల జిల్లాలో కలదు. ఈ ప్రదేశం రాష్ట్ర చారిత్రక రాజధానిగా చెపుతారు. ఈ పట్టణం ఒక పెద్ద పండ్ల మార్కెట్. దీనిని 9వ శతాబ్దం లో హిందూ రాజు అయిన శంకర్ వర్మన్ స్థాపించారు. మొదట్లో దీనిని ఆయన తండ్రి రాజు అవన్తివర్మన్ పేరుతో శంకర్ పూర్ అని పిలిచేవారు.



Click it and Unblock the Notifications