సబ్బు రాయి (సోప్ స్టోన్)తో లేక క్లోరిటిక్ స్కిస్ట్ తో నిర్మించిన లక్ష్మీ నరసింహ స్వామి గుడి, సదాసశివాలయం వల్ల ప్రసిద్ది చెందిన హస్సన్ జిల్లా నుగ్గేహళ్లి పట్టణం యాత్రికులు తప్పక చూడాల్సిందే. కన్నడంలో నుప్పల్లి లేక నుగ్గుపల్లి అని పిలవబడే నుగ్గేహళ్లి తిప్తూర్...
పర్వతారోహణ లో ఆసక్తి వున్న ప్రయాణీకులు ఓంబట్టు గుడ్డ కొండను చూడటానికి ఆసక్తి పడతారు. దీనికి ఆంగ్లంలో ‘నైన్ హిల్స్ ’ అని అర్థం (కన్నడలో ఓంబట్టు అంటే తొమ్మిది అని, గుడ్డ అంటే కొండ అని అర్ధం) అంటారు. ఆ పర్వతపు కొనకి తొమ్మిది వరస గుబ్బలు ఉండటంవల్ల ఆ...
హాసన్ జిల్లా నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాగాచి డ్యాం బేలూర్ లోని ప్రధాన ఆకర్షణలలో ఒకటి. 2004లో నిర్మించబడ్డ ఈ డ్యాం ప్రధాన లక్ష్యం బేలూర్, హసన్, చిక్మగలూర్ జిల్లాల్లోని త్రాగునీరు, సాగు నీటి అవసరాలను తీర్చడం. యగాచి నది మీద (కావేరీ నదికి ఉపనది) సముద్రమట్టానికి...