జైన మతస్తులు హస్తినాపూర్ ను ఒక తీర్థ క్షేత్రంగా భావిస్తారు. దిగంబర్ జైన్ బడా టెంపుల్ సిటీ లో పురాతన గుడి. పేరుకి తగినట్లు ఇది ఒక పెద్ద టెంపుల్. ఇది ఒక 40 అడుగుల ఎత్తున కొండపై కలదు. ఈ టెంపుల్ నిర్మాణం తెల్లని తెలుపు రాతి తో చేయబడి భగవాన్ శాంతినాథ్ విగ్రహం పద్మాసనం...
అష్ట పద్ అంటే ఎనిమిది మెట్లు. జైన్ గ్రందాల మేరకు హిమాలయాలలో ఎక్కడో అష్ట పద్ అనే ఆధ్యాత్మిక కేంద్రం కలదు. కైలాష్ పర్వతానికి వెళ్ళే మార్గం లో బదరీనాథ్ కు ఉత్తరం గా 168 మైళ్ళ దూరంలో కలదు. ప్రస్తుతం చైనా అధీనంలో కల మానస సరోవర్ కు సుమారు ఏడు మైళ్ళ దూరంలో వుంటుంది....
ఈ మందిరం సాధ్వి పరం పూజ్య శిరోమణి శ్రీ జ్ఞాన మతి మాతాజీ పేరు తో నిర్మిఇంచారు. 1965 లో వింధ్య పర్వతాలలో భగవాన్ బాహుబలి విగ్రహం వద్ద ఆమె ధ్యానిన్చునపుడు ఆమెకు ఈ ద్వీపం ఏర్పాటు అవగతమైనది. ఆమె తన ధ్యానంలో ఒక గొప్ప మధ్య లోక విశ్వాన్ని, పదమూడు ద్వీపాలను చూసింది.
...జంబూ ద్వీప్ ఒక ద్వీపం లాంటి టెంపుల్ కాంప్లెక్స్. గౌరవనీయ జైన సాధ్వి పూజ్య అరయక రత్న జ్ఞానమతి మాతాజీ తన ధ్యానం లో భగవాన్ బాహుబలి సమక్షం లో 1965లో వింధ్య పర్వత శ్రేణులలో దీనిని చూసింది. ఆమె చూసిన ఈ ప్రదేశం 2000 సంవత్సరాల నాటి పురాతన జైన గ్రంధాలలో వున్నట్లు...
హస్తినాపూర్ అంటే సిటీ అఫ్ ఎలేఫెంట్స్ అని అర్ధం. మహాభారతం లోని కౌరవుల రాజ్యానికి రాజధాని. కురుక్షేత్రంలో జరిగిన కౌరవ, పాండవ సంగ్రామంకు పునాదులు హస్తినాపూర్ లో పడ్డాయి. యుద్ధం తర్వాత పాండవులు కొంతకాలం హస్తినాపూర్ లో తమ రాజ్యం పాలించారు. పాత హస్తినాపూర్ పట్టణంలో...
లోటస్ టెంపుల్ ను హిందీలో హమల మందిరం అంటారు. ఇది జుమ్బు ద్వీప్ టెంపుల్ ప్రాంగణం లోనే వుంటుంది. ఈ టెంపుల్ ను ఫిబ్రవరి 1975 లో నిర్మించారు. నిర్మాణం చిన్నది అయినప్పటికీ ఎంతో అందంగా వుంటుంది. ఈ లోటస్ టెంపుల్ లో మహావీరుడి విగ్రహం వుంటుంది. ఈ టెంపుల్ కు భక్తులు,...
హస్తినాపురం గురించి జైన గ్రంధాలలో గొప్పగా వర్ణించారు. రామాయణం లోని పరసురాముడు తో పాటు భారత్ చక్రవర్తి నుండి ఇది పన్నెండు చక్రవర్తి లలో ను ఆరుగురికి జన్మస్థలం. దీనిలో పురాతన శ్రీ స్వేతంబర విగ్రహాలు వుంటాయి. 1960 లో ఆచార్య విజయ సముద్ర సూరి వచ్చే వరకూ వీటి నిర్వహణ...
భాయి ధరం సింగ్ గురుద్వారా ను సైఫ్ పూర్ లో హస్తినాపూర్ కు 2.5 కి.మీ.ల దూరంలో స్థాపించారు. భాయి ధరం సింగ్ సిక్కుల గురువు గురు గోవింద సింగ్ అమితంగా అభిమానించే శిష్యులలో ఒకరు. గురు గోవింద సింగ్ కొరకు ఒకప్పుడు ఆయన కోరిక మేరకు అయిదుగురు శిష్యులు ప్రాణాలు అర్పించేందుకు...
మంచుతో కప్పు బడిన హిమాలయాల లో కల కైలాష్ పర్వతం జైనులకు పవిత్రమైనది. ఈ ప్రదేశం లో వారి మొదటి తీర్తంకురుడు భగవాన్ రిశభ్ దేవ్ మోక్షం పొందాడు. సామాన్యులు ఇంత దూరం వెళ్ళలేరు కనుక జైనులు హస్తినాపూర్ లో దానికి నకలు నిర్మించారు. దీనికి భక్తులు తేలికగా చేరతారు.
...హస్తినాపూర్ లో కర్ణుడి టెంపుల్ ను మహాభారత్ కాలం లోనే నిర్మించారని చెపుతారు. కర్ణుడుకు దాన కర్నుడనే పేరు కలదు. ఎన్నో దాన ధర్మాలు చేసి దాన కర్ణుడు గా ఖ్యాతి గాంచాడు. ఈ టెంపుల్ ఒక చిన్న దిబ్బ పై గంగా నది ఒడ్డున వుంటుంది. గుడి చిన్నదే అయినప్పటికీ అనేక మంది...
దీనిని హస్తినాపూర్ నేషనల్ పార్క్ అని కూడా అంటారు దీనిని 1986 లో కనుగొన్నారు. గంగ నది పక్కన సుమారు 2073 హెక్టార్ లలో విస్తరించి అనేక రకాల జంతువులకు, వృక్ష సంపాదకు నిలయమై వుంది.
ఒక అంచనా మేరకు ఇక్కడ 350 రకాల పక్షులు సంచరిస్తాయి. వృక్షాల జాతులు అనేకం వున్నాయి....
పురాతన గ్రందాల మేరకు ఒకప్పుడు, లార్డ్ ఆదినాధుడు తన రాజ్యాన్ని పరిత్యజించి తపస్సు చేస్తూ ఉపవాస దీక్ష లో ఒక సంవత్సరం గడిపాడు. ఉపవాసం ఎలా విరమింప చేయాలో ఎవరికీ తెలియక ఇలా కొంత కాలం సాగిపోయింది. చివరకు హస్తినాపూర్ రాజు చిన్న సోదరుడు తన గత జన్మ సంస్కారంగా ఉపవాస దీక్ష...