పాన్గోంగ్ సరస్సు సముద్ర మట్టానికి 4350 మీ. ఎత్తున ఉన్నది. దీనినే పాన్గోంగ్ త్సో అని కూడా అంటారు. దీని పొడవు 134 కి.మీ. మరియు వెడల్పు 5 కి. మీ. యాత్రికులు దీనిని దర్శించటానికి వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న గ్రీన్ వాలీ మరియు తిక్సీ విలేజ్ ను కూడా చూడవొచ్చు. తిక్సీ...
దాల్ సరస్సు తూర్పున ఉన్న నిషాత్ బాఘ్ ను ముంతాజ్ మహల్ యొక్క తండ్రి మరియు నూర్ జహాన్ యొక్క సోదరుడు అయిన అబ్దుల్ హసన్ అసఫ్ ఖాన్ 1633 లో నిర్మించాడు. నిషాత్ బాఘ్ అనే పేరు 'సంతోషపు తోట' అనే భావాన్ని సూచిస్తుంది. కొన్ని అత్యంత అరుదైన జాతుల పువ్వులు, చినార్ చెట్లు మరియు...
మనాలి నుండి 475 కిలోమీటర్లు ఉన్న లెహ్ కి ప్రయాణించే పర్యాటకులకు ప్రసిద్దమైన విరామ కేంద్రంగా సర్చు ని పేర్కొనవచ్చు. ఈ ప్రాంతం లో విరామం తీసుకునే పర్యాటకులకు గుడారాలని వసతి సదుపాయంగా అందిస్తారు అలాగే భోజన సదుపాయాలు అందుబాటులో ఉంచుతారు. భారీగా మంచు కురవడం వల్ల...
స్టోక్ రాజభవనం లోపల ఉన్న స్టోక్ రాజభవన సంగ్రహాలయంలో రాచ కిరీటాలు, రాజులు ఉపయోగించిన వస్తువులు, విలువైన రాళ్ళు, రాగి నాణేలు, ఆభరణాలు, ప్రార్థన సాధనాలు, తంగ్కాలు లేదా మతపరమైన టిబెటన్ పట్టు చిత్రాలు మరియు ఇతర వారసత్వ సంపదని చూడవచ్చు. సంగ్రహాలయం, ఈ ప్రాంతం యొక్క...
భాదేర్వా ను చ్చోటా కాశ్మీర్ అంటారు. కిల్లా మొహాల్ల నుండి గుప్త గంగా వరకు కబ్రిస్తాన్ నుండి గతా వరకు విస్తరించిన ఈ ప్రదేశం అందమైనది. ప్రధానంగా కొండ ప్రదేశం బాతోతే నుండి 80 కి. మీ.ల దూరం వుంటుంది. ఇక్కడ వాసుకి నాగ టెంపుల్, సుబార్ నాగ టెంపుల్, శీతల మాతా టెంపుల్,...
శ్రీనగర్ నుండి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుళ్ళ ముళ్ళ గ్రామంలో ఖీర్ భవాని టెంపుల్ ఉంది. చుట్టూ ఉన్న చినార్ చెట్లు అలాగే అందమైన ప్రవాహాలు ఈ ఆలయ అందాలని పెంచుతాయి. భారతీయ తీపి వంటకమైన ఖీర్ మరియు పాలు మాత్రమే నైవేద్యంగా భక్తులచే సమర్పించడం వల్ల ఈ ఆలయానికి ఈ పేరు...
డెహ్రా కి గాలి పర్వత మరియు రాజౌరి జిల్లా యొక్క దట్టమైన అడవులకు కేంద్రంగా ఉంది. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 6600 అడుగుల ఎత్తులో పీర్ పంజల్ రేంజ్ లో ఉంది.ఇక్కడ రాష్ట్ర మొదటి పర్యావరణ పర్యాటక రంగం ప్రాజెక్ట్ ఉంది. డెహ్రాడూన్ కి గాలి ఎక్కువ ఎత్తు సరస్సులు ఉండుట వల్ల...
అమర్ నాథ్ యాత్రలో, ప్రయాణికులు 3888 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్ నాథ్ గుహను తప్పక చూడాలి. ఈ గుహ లో సహజసిద్ధంగా ఏర్పడిన మంచు “శివ లింగం” ఉంటుంది. చంద్ర చక్రం ఆధారంగా మంచు శివ లింగం పెరగటం తరగటం జరుగుతుంది. మే నుంచి ఆగష్టు మధ్యలో గరిష్ట ఎత్తును...
అవన్తిస్వామి విష్ణు దేవాలయం ఉత్పల రాజు సుఖ్ వర్మన్ కుమారుడు రాజు అవంతి వర్మన్ చే ఆయన సింహాసనం అధిరోహించే ముందు నిర్మించబడింది. ఈ టెంపుల్ శివ అవన్తీస్వర టెంపుల్ నుండి 1 కి. మీ. దూరం వుంటుంది. ఇది విష్ణువు కు చెందినది. ఈ క్షేత్రం శివ అవన్తీస్వర టెంపుల్ తో పోలిస్తే...
శంక్ పాల్ ఆలయం సముద్ర మట్టానికి 2800 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రముఖ ఆకర్షణ. ఈ పుణ్యక్షేత్రము శంక్ పాల్ పర్వత పంక్తిపై ఉంది. 5 గంటల మధ్యస్థ పర్వతరోహణ చేసి ఇక్కడికి చేరుకోవచ్చు. 400 సంవత్సరాల శంక్ పాల్ ఆలయంలోని ఆరాధ్య దేవత నాగ్ శంక్ పాల్. సున్నం లేకుండా నిర్మాణం జరగటం...
మహారాణి టెంపుల్ నే రాణి టెంపుల్ అని కూడా అంటారు. ఇది గుల్మార్గ్ హిల్ స్టేషన్ మధ్యలో కలదు. ఈ టెంపుల్ ను 1915 లో కాశ్మీర్ లో రాజ పాలన చివరి లోని మహారాజ హరి సింగ్ భార్య మోహిని బై సిసోదియా నిర్మించారు. పురాతన కాలం లో ఈ టెంపుల్ ను డోగ్రా రాజుల రాజ టెంపుల్ గా...
ఈ ఆరామం కార్గిల్ కు 45 కి. మీ.ల దూరం లో ముల్బెఖ్ గ్రామం లో కలదు. ఈ ఆరామం రోడ్ కు 200 మీ. ల ఎత్తున ఒక కొండపై వుంటుంది. దీనిలో బుద్ధుడి విగ్రహం 9 మీ. ల పోడవు వుంటుంది. ఈ విగ్రహం లడఖ్ ప్రాంతంలో బౌద్ద మత వ్యాప్తికి గాను 8వ శతాబ్దంలో ప్రచారకులు అక్కడకు తెచ్చారు. ఇక్కడ...
ఆయుష్ముగం క్షేత్రం అనంతనాగ్ లో ప్రసిద్ధి గాంచినది. దీనిని 15 వ శతాబ్దం లో నిర్మించారు. ఈ క్షేత్రాన్ని షేక్ జైన్ ఉద్ ఉద్దిన్ గౌరవార్ధం నిర్మించారు ఈయన ఖ్యాతి గాంచిన రిషి షేక్ నూర్ ఉద్దిన్ ప్రధాన శిష్యుడు. ఆయుష్ముగం పట్టణం లోని కొండలు ఒకప్పుడు హజరత్ జైన్ ఉద్దిన్...
"ఆల్చీ" గ్రామం లో గల ఆల్చీ మఠం లడఖ్ లో గల పురాతన మఠాలలో ఒకటి. ఇండస్ నది ఒడ్డున ఉన్న ఈ మఠాన్ని "ఆల్చీ చొస్ఖోర్" అనీ "ఆచీ గొంపా" అని కూడా పిలుస్తారు. దీనిని క్రి.శ. 958-1055 మధ్య కాలంలో సంస్క్రుత ,బౌద్ధ గ్రంధాలని టిబెట్ భాషలోకి అనువదించిన "రిచర్డ్ జంగ్పో"...
శంకూ లో ఉన్న కార్పో-ఖర్ స్తూపం, జమ్మూ మరియు కాశ్మీర్ లో ఉన్న ముఖ్యమైన మతపరమైన కేంద్రాలలో ఇది ఒకటి. ఈ స్థలం కార్పో-ఖర్ గ్రామం లో కలదు. దేశ నలుమూలలనుండి భక్తులు ఇక్కడకు వొచ్చి, సయెద్ మీర్ హాషిం కు వారి యొక్క నివాళులు అర్పిస్తారు. అతడు ఒక గొప్ప మతగురువు,ప్రత్యేకంగా...