వివేకానంద రాక్ మెమోరియల్ శ్రీ రామకృష్ణ పరమహంస భక్తుడైన స్వామీ వివేకానంద కు చెందినది. శ్రీ రామకృష్ణ రామకృష్ణ మిషన్ ను స్థాపించారు. వివేకానంద రాక్ మెమోరియల్ ను 1970 లో బ్లూ మరియు రెడ్ గ్రానైట్ రాళ్ళ తో నిర్మించారు. దీనిని రాక్ ఐలాండ్ లో శిఖరం పై సముద్ర మట్టానికి 17...
కుమారి అమ్మన్ టెంపుల్ లేదా కన్యాకుమారి టెంపుల్ సముద్రపు ఒడ్డున కలదు. ఈ దేవత పార్వతి అవతారం. కుమారి దేవత శివుడిని వివాహం చేసుకునేటందుకు స్వంత శిక్ష అనుభవిస్తుంది. కన్య కుమారి అనే పేరు , కన్య - కుమారి అని రెండు పదాల నుండి ఏర్పడింది. కన్య అంటే 'పవిత్రమైనది ' అని...
ఈ విగ్రహం కన్యాకుమారి లో ప్రసిద్ధి చెందినది. పెద్దగా నిలబడి వున్నా ఈ విగ్రహం రాతి తో చేయబడినది. ఇది ఒక తమిళ్ కవి తిరువల్లువార్ విగ్రహం. ఈ విగ్రహం ఎత్తు 133 అడుగులు వుంటుంది. ఈ విగ్రహాన్ని వివేకానంద రాక్ మెమోరియల్ పక్కనే నిలబెట్టారు.
విగ్రహం యొక్క బేస్...
గాంధీ మెమోరియల్ ను గాంధీ మండపం అని కూడా అంటారు. దీనిని 1956 లో నిర్మించారు. ఈ మండపా నిర్మాణం ఒరిస్సా టెంపుల్స్ నిర్మాణం పోలి వుంటుంది. లోపల కల గాంధీ విగ్రహం చనిపోయే నాటికి ఆయన వయసు కు తగినట్లు 79 అడుగుల ఎత్తు పెట్టారు. ఈ మండపా నిర్మాణం లో ప్రతి ఏటా అక్టోబర్ 2 వ...
కన్యాకుమారి లో చితరాల్ ఒక చిన్న పర్యాటక గ్రామం. ఇది సిటీ కి 45 కి. మీ. దూరం లో కలదు. ఇక్కడ కల హిల్ టెంపుల్ మరియు జైన స్మారకాలు ప్రసిద్ధి. చితరాల్ టెంపుల్ కొండపై వుంటుంది. దీనిలో తీర్థంకరుల విగ్రహాలు కలవు. కొండ రాతి విగ్రహాలు, చెక్కడాలు కూడా కలవు. కొండపై కి...
వట్ట కొట్టాయి ఫోర్ట్ కన్యాకుమారి సిటీ కి ఈశాన్యంగా సుమారు 6 కి. మీ. ల దూరం లో కలదు. ఈ కోట ను 18 వ శతాబ్దం లో నిర్మించారు. ట్రావెన్ కూర్ రాజులు నిర్మించిన కోటలలో ఇది చివరిది.
కోట గోడలు సుమారు 25 అడుగుల ఎత్తు కలిగి వాటి మన్దమ్ ముందు భాగం లో సుమారు 29 అడుగుల...
కన్యాకుమారి లోని వవతురాయి గ్రామం అక్కడ కల సెయింట్ ఆరోకియా నతార్ చర్చి కి ప్రసిద్ధి. ఈ చర్చి కన్యాకుమారి సిటీ యొక్క తీరం లో వున్నది. ఈ చర్చి 2010 లో కొత్తర్ బిషప్ రేవ్.పీటర్ రెమిగిఔస్ చే ఆవిష్కరించబడినది. వవతురాయి చర్చి సైట్ ఆరోకియా నతార్ కు అంకితం చేయబడినది....