బంగ్లా లానే చెట్టినాడు మాన్షన్ కూడా ఒక హెరిటేజ్ భవనమే. కాని బంగ్లా లాగా హోటల్ కాదు, ఇది హెరిటేజ్ భవనం. పర్యాటకులు కరైకుడికి వొచ్చినప్పుడు ఈ మాన్షన్ లో సౌకర్యంగా, సంతోషంగా గడపవొచ్చు. ఇది త్రిచి, తంజావూర్ మరియు మదురై పట్టణాలకు సమానమైన దూరంలో ఉన్నది.
దీనిని...
తమిళనాడు రాష్ట్రంలో శివగంగై జిల్లాలో కరైకుడి నుండి 24 km దూరంలో అతన్గుడి అనే గ్రామం ఉన్నది. ఈ గ్రామం కూడా చెట్టినాడ్ ప్రాంతంలోకి వస్తుంది. ఇక్కడ చేతితో తయారు చేసిన టెర్రకోట టైల్స్ కోసం దేశవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది.
టైల్స్ ను సిమెంట్, ఇసుక, సింథటిక్...
దక్షిణ భారత దేశం లో అత్యంత ప్రాచీనత పొందిన దెన్ తిరుపతి, అరియక్కుడి ఆలయం, కరైకుడి నుండి సుమారుగా 5 కిలోమీటర్ల దూరం లో ఉంది. ఈ ఆలయం లో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుండడం వల్ల ప్రజలలో అత్యంత ఖ్యాతి గడించింది. తిరువేంకటాముదయన్ గా ఇక్కడి వెంకటేశ్వరస్వామి పిలువబడతాడు....
శివనగై జిల్లాల్లో ఒకటైన కండనూర్ ప్రాంతం లో ఈ శివ టెంపుల్ ఉంది. కరైకుడి నుండి 7 కిలోమీటర్ల దూరం లో కండనూర్ ఉంది. ఈ రెండు ప్రదేశాలకి ఎన్నో బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
శివపార్వతుల కి అంకితమివ్వబడిన ఈ ఆలయం కండనూర్ ప్రజలలో ఎంతో ఆధ్యాత్మిక ప్రాధాన్యత...
శివగంగై జిల్లాలో ఉన్న చిన్న గ్రామం కనడుకతాన్. ఇది కరైకుడి కి అత్యంత సమీపం లో ఉంది. ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత ఇక్కడ ఉన్న ఇల్లు అలాగే ఇక్కడి వంటకాలలో కనిపిస్తుంది. అచ్చమైన చెట్టినాడ్ శైలిలో ఇక్కడ ఇల్లు నిర్మించబడ్డాయి. ఇళ్ళ ల్లోని ప్రధాన ద్వారాలు అలాగే ప్రవేశ...
తమిళనాడు లో ని శివనగై జిల్లాల్లో భాగమైన కరైకుడి టౌన్ లో నెలకొని ఉన్న ఆలయం 108 పిలయర్ కోవిల్. శివపార్వతుల పుత్రుడు అయిన వినాయకుడికి ఈ ఆలయం అంకితమివ్వబడినది.
108 వినాయక మూర్తులు లేక విగ్రహాలు కలిగి ఉండడం వల్ల ఈ దేశ వ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. ఈ విశిష్టత...
దేవకోట్టై లో ఉన్న ఆలయాలలో అత్యంత సుందరమైన ఆలయం నగర శివన్ టెంపుల్. దేవకోట్టై టౌన్ యొక్క చెట్టైయార్స్ కి సంబంధించిన నట్టుక్కోట్టై నగర్తర్స్ చేత ఈ ఆలయం నిర్మించబడినది. అందువల అచ్చమైన చెట్టియార్ శైలిలో ఈ ఆలయ నిర్మాణం ఉంటుంది.
మహా శివుడికి అంకితమివ్వబడిన ఈ...
కరైకుడి టౌన్ లో గాంధీ స్క్వేర్ ఎట్ మహార్నోబు పోట్టాల్ ఉంది. చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగినది ఇది. ఈ స్క్వేర్ లో నిలబడి ఎందరో ప్రసిద్ద వ్యక్తులు ఉపన్యాసాలు ఇచ్చారు.
1906 లో ఈ ప్రాంతానికి ప్రసిద్ద వ్యక్తీ విచ్చేశారు. ప్రఖ్యంతి గాంచిన తమిళ కవి, రచయిత,...
కరైకుడి టౌన్ లో ఉన్న ప్రసిద్ద ప్రాంతం ఆయిరం జన్నాల్ వీడు. ఈ పదాలకు అచ్చమైన అనువాదం 'వంద కిటికీలు కలిగిన ఇల్లు". ఈ పేరు ఈ ఇంటికి సరిగ్గా నప్పుతుంది.
కరైకుడి ని సందర్శించే పర్యాటకులు తప్పకుండ సందర్శించే ప్రదేశం ఇది. ఇక్కడికి చేరుకున్న తరువాత ఈ ప్రాంతానికి...
ప్రాన్మలై సేఇక్ ఒలియుల్ల దర్గా ముస్లింల మత ప్రాధాన్యత కలిగి ఉన్నది. ఇది కరైకుడి పట్టణం నుండి 40 కి. మీ. దూరంలో ఉన్నది.మతంతో సంబధం లేకుండా, చాలామంది పర్యాటకులు ప్రతి సంవత్సరం ఇక్కడికి వొస్తుంటారు ఎందుకంటే ఇక్కడకు వొచ్చి పూజ మరియు ప్రార్థనలు జరుపుతే, వారివారి...
తమిళనాడు రాష్ట్రంలో శివగంగై జిల్లాలో పిల్లయర్పత్తి కర్పగ వినాయకుడు ఆలయం ఉన్నది. ఇది కరైకుడి మరియు పడుకోట్టై పట్టణాల మధ్య ఉంది. ఈ రాష్ట్రంలో పురాతన గుహ ఆలయాలు పిల్లయర్పత్తి వద్ద ఉన్నాయి. ఆలయ గోడలపై శాసనాలు ఆలయం క్రి.శ.1091 మరియు క్రి.శ. 1238 మధ్య కొంత తయారు...
కన్నుదయహయాది ఆలయం శివగంగై జిల్లాలో నత్తరసంకోటై అనే గ్రామంలో ఉంది.ఈ గ్రామం కరైకుడి పట్టణానికి దగ్గరగా ఉంది.ఈ ఆలయం కన్నుదతేయ నాయకి అనే దేవతకు అంకితం చేయబడింది.ఈ ఆలయంను స్వయంభు మూర్తిగా పరిగణిస్తారు.
ఈ ఆలయం యొక్క ప్రత్యేకత దీని నిర్మాణంలోనే ఉంది. ఆలయంలో...
కరైకుడిలో కోప్పుడై అమ్మవారి ఆలయం దక్షిణ భారతదేశంలోనే అతి ప్రసిద్ధ ఆలయంగా భక్తులకు బాగా ప్రాచుర్యం పొందింది.చర్మం, వంధ్యత్వం సమస్యలు లేదా వివాహం సంబంధిత సమస్యలు, వివిధ వ్యాధులు బాధపడుతున్న అనేకమంది ప్రజలు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వస్తారు. ఒక పురాణం ప్రకారం, ఆలయ...
కరైకుడి సమీపంలో సిరుకూల్దల్పత్తి అనే ఒక నిద్రావస్థ గ్రామంలో జన్మించిన ఈ ప్రముఖ తమిళ కవి కవి అరసర్ కన్నదాసన్ మనిమందబం యొక్క స్మృతి నిర్మాణం జరిగింది. తన విప్లవ రచనలుతో తమిళ సాహిత్యంనే మార్చారని నమ్ముతారు. అతను గొప్ప వాక్కుచాతుర్యం తో ,వారి నైపుణ్యాలు ప్రేక్షకులను...
కరైకుడి లో ఉన్న మీనాక్షి సుందరేశ్వర్ ఆలయం దేశంలోని అతిపెద్ద ఆలయాల్లో ఒకటిగా ఉంది. ఆలయంన్ని ప్రారంభంలో కులశేఖర పాండ్యన్ నిర్మించారు, కానీ ఆ ఆలయ శిధిలాలు ఇప్పుడికి కనిపిస్తున్నాయి. ఇది 16 వ శతాబ్దంలో కొంతకాలంనికి ఆలయ పునర్నిర్మాణం ప్రారంభమై చివరకు విశ్వనాధ్ నైకర్...