ఖమ్మం కోటను క్రీ.శ. 950 సంవత్సరంలో కాకతీయ రాజుల పాలనలో ఉన్నపుడు నిర్మాన్ని ప్రారంభించారు. అయితే, ఈ కోట వారి కాలంలో పూర్తి కాలేదు, ముసునూరి నాయక్ లు, వెలమ రాజులు ఈ కోట నిర్మాణాన్ని వారి ఆధీనంలోకి తీసుకున్నారు. 1531 లో కుతుబ్ షాహీల పాలనలో నూతన భవంతులు, గదులతో ఈ కోట...
ఖమ్మం లక్ష్మీ నరసింహ ఆలయం ఖమ్మం నగరం నుండి కేవలం 46 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం నగరం శివార్లలో ఉంది, దీనిని రోడ్డు ద్వారా తేలికగా చేరుకోవచ్చు.
ఈ ఆలయం ఖమ్మం నగరానికి అభిముఖంగా కొండపై నిర్మించ బడింది. ఖమ్మం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఖమ్మంలో, నగరంలోని...
ఆంధ్రప్రదేశ్ లోని ఖమ్మం జిల్లాలో ఉన్న పలైర్ సరస్సు, భారతదేశం లోని అందమైన సరస్సులలో ఒకటి. ఈ సరస్సు ఖమ్మం జిల్లాలో కూసుమంచి మండల౦లో ఉన్న పలైర్ గ్రామంలో భాగం. ప్రధాన నగరం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సరస్సుని రోడ్డు ద్వారా సులభంగా చేరుకోవచ్చు. లాల్ బహదూర్...
జమలాపురం ఆలయం ఖమ్మ౦ ప్రధాన నగరం నుండి 124 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే, ఈ ఆలయాన్ని ఖమ్మం చిన్న తిరుపతి అంటారు.
అనేక శతాబ్దాల క్రితం విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. హిందువులకు ఎంతో...
ఖమ్మంలోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ పాపి కొండలు, ఆంధ్రప్రదేశ్ పర్వత శ్రేణుల్లో వుంది. దక్షిణాది లోని ఈ లోయ అత్యద్భుతమైన అందాన్ని కాశ్మీర్ ప్రకృతి సౌందర్యంతో సమానమైనదని పలువురు విశ్వసిస్తారు. పాపి కొండల పర్వత శ్రేణులు మెదక్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో...