1870 లో ఫూల్ మహల్ పాలస్ నిర్మించబడింది. కిషన్ గర్ మహారాజు రాజ మందిరంగా ఫూల్ మహల్ పాలస్ ని ఉపయోగించే వారు. ఇది నగరానికి నడి బొడ్డులో ఉంది. ప్రస్తుతం పర్యాటకుల కోసం దీనిని అత్యాధునిక వసతులతో అందుబాటులో ,అన్ని సౌకర్యాలతో బొటిక్ హోటల్ గా తీర్చిదిద్దారు.పర్యాటకులని...
చారిత్రిక ప్రాధాన్యం కలిగిన కిషన్ గర్ ఫోర్ట్ జై సల్మేర్ బల్జ్ లో ఉంది. మడ , రామ్ గర్ , తనోట్ అను పట్టణముల మధ్య ఈ కోట ఉంది. రాథోర్ రాజ వంశీకులు ఈ కోటని నిర్మించినట్టు భావించవచ్చు. శతాబ్దాల క్రితం నిర్మించబడ్డ ఈ కోట భారత దేశం యొక్క నిర్మాణ కళ ల కి ఒక ఉదాహరణ.ఈ కోట కి...
1648 లో మహారాజా రూప్ సింగ్ రూపంగర్ ఫోర్ట్ ని నిర్మించారు. ఇప్పుడు, ఈ ఫోర్ట్ హెరిటేజ్ హోటల్ గా పునరుద్దరించబడింది. చారిత్రక అంశాల మీద ఆసక్తి ఉన్న వారికి ఈ హోటల్ నప్పుతుంది. రాజపుత్రుల ఉద్యమాలకు వ్యూహాత్మక ప్రదేశంగా ఈ ఫోర్ట్ ఉపయోగ పడేది. రాజస్థాని నిర్మాణ శైలికి ఈ...