మీనచిల్ నది ఒడ్డున ఉన్న తజతంగడి జుమ మస్జిద్, భారత దేశంలోని అత్యంత పురాతనమైన మసీదులలో ఒకటి మరియు 1000 సంవత్సరాల కంటే ప్రాచీనమైనది, దాని నిర్మాణ శోభకు, మరియు కొయ్య చెక్కడాలలో అందానికి ప్రసిద్ధి చెందింది. ఈ మసీదు ఇస్లామిక్ ప్రవక్త ముహమ్మద్ అనుచరులచే కేరళకు వారి మొదటి ప్రయాణాల సందర్భంగా నిర్మించబడింది.
ఈ మసీదును ఎక్కువగా "తాజ్ జుమ మస్జిద్"అనే పేరుతో పిలుస్తారు.మీనచిల్ నది ఒడ్డున ఉన్న తజతంగడి జుమ మస్జిద్ కొట్టాయం కి 7Km దూరంలో ఉంటుంది.మీరు కొట్టాయం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ ప్రదేశం ను సందర్సించాలి.