క్రిష్ణగిరి రేజర్వయార్ ప్రాజెక్ట్ క్రిష్ణగిరి టవున్ కు 7 కి.మీ.ల దూరంలో కలదు. ఈ డాం తెన్ పెన్నాయి నది ప్రవాహాన్ని నియంత్రణ చేస్తుంది. ధర్మపురి మరియు క్రిష్ణగిరిల మధ్య కల ఈ డాం క్రిష్ణగిరి మరియు చుట్టుపట్లకల సాగు భూమికి వేలాది ఎకరాలకు నీటిని అందిస్తుంది.
...
చేన్నకేశవ హిల్స్ కు తూర్పు భాగంలో కల ప్రాంతంలో పోన్నియర్ నది ఆవిర్భవించి కేలవారి పల్లి ,సాతనూర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ లకు నీరు అందిస్తుంది. చుట్టుపట్ల ప్రాంతంలో ఈ డాం సాగు నీటి ప్రాజెక్ట్ లకు నీరు సరఫరా చేస్తుంది. హోసూర్ కు తాగు నీటి అవసరాలను తీరుస్తుంది. 331...
కృష్ణ గిరి లోని గాంధీ రోడ్ లో కల ప్రభుత్వ మ్యూజియం పెద్దలకు చిన్నవారికి ఒక ప్రసిద్ధ ఆకర్షణ. దీనిని 1993 లో స్థాపించారు. ఈ మ్యూజియం లో తమిళనాడు కు సంబంధించిన సంస్కృతి అంశాలు, వుంటాయి. చరిత్ర తెలియ చెపుతుంది. వివిధ అంశాలలో అంటే ఆన్త్రపాలజీ ,బోటనీ, అర్కేయోలజి, పిల్లల...
శ్రీ పార్శ్వ పద్మావతి శక్తి పీట్ తీర్థ్ ధాం ఒరప్పం గ్రామం లో క్రిష్ణగిరి కి 7 కి.మీ.ల దూరంలో కలదు. ఈ ఆధ్యాత్మిక సంస్థ శ్రీ శ్రీ శ్రీ వసంత గురుదేవ్ జి స్థాపించారు. 24 తీర్తంకరులలో కల 23 వ తీర్థంకరుడు శ్రీ పార్శ్వనాథ్ భగవాన్, జైన ధర్మం లో వుండి టెంపుల్ లో పూజించ...
తోరపల్లి లోని రాజాజీ మెమోరియల్ గతంలోని చక్రవర్తి రాజగోపాలచారి నివాసం ఈయన డిసెంబర్ 10 1878 లో జన్మించారు. 25 డిసెంబర్ 1972 లో మరణించారు. ఆయనకు 11 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ ఇంటిలో వున్నారు.
సి . రాజగోపాలాచారి లేదా రాజాజీగా చెప్పబడే ఈయన ఒక స్వాతంత్ర సమార...
తాళి వాలీ ఒక ప్రశాంతమైన ఒక గ్రామం. దీనిని 'లిటిల్ ఇంగ్లాండ్' అనికూడా అంటారు. లెక్కలేనన్ని సరస్సులు , కొండలు, మరియు లోయలు , అన్నీకలిపి ఈప్రదేశాన్ని ఒక సుందరమైన ప్రదేశంగా మార్చాయి.
హోసూర్ కు 25 కి.మీ.ల దూరంలో కల ఈప్రదేశం కర్ణాటక మరియు తమిళ్ నాడుల నుండి...
తాళి లోని వేణుగోపాల స్వామి టెంపుల్ దక్షిణ ఇండియా వివిధ భాగాల పర్యాటకులను ఆకర్షిస్తుంది. అందమైన ఈ టెంపుల్ లో కృష్ణుడి అవతారమైన వేణు గోపాలుడు ఉంటాడు. ఈ టెంపుల్ గత చరిత్ర వైభవాన్ని చాటుతుంది. టెంపుల్ ప్రాచీనమైనది అయినప్పటికీ చూసేందుకు ఎంతో మనోహరంగా వుంటుంది....
రాయకొట్ట ను రాయకోట్టై అని కూడా అంటారు. ఈ టవున్ లోని ఒక ఫోర్ట్ ను ఒక స్మారకంగా అర్కేలోజికల్ సర్వే అఫ్ ఇండియా నిర్వహిస్తోంది. రాయకొట్ట హిల్ పాల్ఘాట్ సరిహద్దులలో కలదు. ఈ పురాతన కోట అనేక యుద్ధాలు, చూసి, ప్రస్తుతం శిదిలావస్థ లో ఉన్నప్పటికీ తప్పక చూడ దగినది.
ఈ...
తమిళ్ నాడు లోని మల్లచంద్రం సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధ దోల్మేన్లు వందకు పైగా కలవు. దోల్మేన్ లు సాధారణంగా ఒక పెద్ద కేప్ స్టోన్ తో దాని కింద మూడు లేదా అధిక స్టోన్ పిల్లర్లు ఆధారంగా కలిగి వుంటాయి. ఈ కట్టడాలు నిర్మాణం ప్రపంచం లో ఒక చోటి...
ఈ టెంపుల్ హోసూర్ లో నేషనల్ హై వే 7 పై కలదు. ఒకకొండ పై వుంది. చుట్టూ కాలుష్యం లేని ప్రకృతి చే చుట్టుముట్టబడి వుంటుంది. ఇక్కడ ఒక పరిశోధనా శాల, మరియు ఒక పిల్లల పార్క్ కలవు . వీటిని తమిళ్ నాడు టూరిజం శాఖ ఏర్పరచింది.
హోసూర్ నుండి పై ప్రదేశాలకు వెళ్ళేవారు ఈ...