కిృష్ణానగర్ వద్ద ఉన్న రోమన్ కాథలిక్ చర్చి ఆకట్టుకునే నిర్మాణంతో ప్రసిద్ధి చెందింది. చర్చి యొక్క గోడల మీద క్రీస్తు యొక్క జీవితంనకు సంభందించిన విషయాలను వివరించే చిత్రలేఖనాలు మరియు శిల్పాలు ఉంటాయి. అన్ని జాతుల,మతాల వారు ఈ చర్చిని సందర్శిస్తారు. ఈ భవనంలో ఒక ప్రొటెస్టంట్ చర్చి కూడా ఉన్నది.