వరంగల్ పర్యాటకం ఈ ప్రాంతాల వల్ల మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది
జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన పర్యాటక ప్రాంతం వరంగల్. ఇక్కడ ప్రక`తి సిద్ధమైన సరస్సులతో పాటు చరిత్రను మనకళ్ల ఎదుట నిలిపే ఎన్నో కట్టడాలు ఉన్నాయి. అందువల్ల అటు ప్రక`తి సౌదర్యాధకులతో పాటు...
రాచనగరి మైసూరు చుట్టూ ప్రకృతి అందాలను ఆస్వాధించడానికి ఓ ప్రయాణం చేద్దాం
మైసూరు పర్యాటకానికి వెలుతున్నారా? ఒక్కక్షణం. మైసూరు అన్న తక్షణం మనకు అక్కడి ప్యాలెస్, చుట్టు పక్కల ఉన్న ఒకటి రెండు ధార్మిక స్థలాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. అయితే రాచనగరి మైసూరు చుట్టూ ప్రకృతి...
కాంచిపురంలో వీటిని చూడలేదా? అయితే
కంచి లేదా కాంచిపురం పురాణ ప్రాధాన్యత కలిగిన పుణ్యక్షేత్రం. ఈ కంచిపురం అటు శైవులకు, ఇటు వైష్ణవులకు కూడా ముఖ్యక్షేత్రం. ఇక్కడ అడుగడుగునా దేవాలయాలు కనిపిస్తాయి. కాంచిపురంతో పాటు చుట్టు పక్కల ఉన్న...
భలే మంచి చౌక బేరము, మంచి తరుణం మించినా...
షాపింగ్ ఒక కళ. ముఖ్యంగా టూర్లు వెళ్లినప్పుడు అక్కడ చాలా వస్తువుల నచ్చుతాయి. ఎందుకంటే అందులో కొన్ని ఆ ప్రాంతానికి మాత్రమే ప్రతేకం. అటువంటి ప్రత్యేకమైన వస్తువులు మన ఇంట్లోనో, వంటి పైనో ఉండటం ఒక రకమైన...
మీ శృంగేరి పర్యాటకం వీటిని చూస్తేనే పరిసమాప్తం
భారతీయ ఆధ్యాత్మిక పర్యాటకంలో శృంగేరి లోని శారదా పీఠం, అక్కడే ఉన్న శారదా మాత దేవాలయం సందర్శన మొదటి జాబితాలో ఉంటుంది. కర్నాటకలోని పశ్చిమ కనుమల్లో ఉన్న ఈ పుణ్యక్షేత్ర సందర్శన కోసం కన్నడిగులే...
ఈ ఉద్యానవనాల్లో రోజుకు గంట గడిపితే మీ ఆరోగ్యం పదిలమే.
ఉరుకుల పరుగుల జీవితంలో స్వచ్ఛమైన గాలి పీల్చడం కూడా గగనమై పోతోంది. చుట్టూ కాంక్రీట్ జంగిల్ వంటి నగరాల్లో కలుషితమై పోయిన గాలినే పీల్చుతూ రోగాలను కొని తెచ్చుకొంటున్నాం. ఈ ఉపద్రవం నుంచి అప్పుడప్పుడు...
బిర్యానీ రుచుల కోసం బెంగళూరులో ఇక్కడకు వెళ్లాల్సిందే
బిర్యానీ అన్న తక్షణం మనకు హైదరాబాద్ గుర్తుకు వస్తుంది. హైదరాబాద్ కు బిర్యానీకి విడదీయరాని బంధం ఉందని ఇట్టే అర్థమవుతుంది. ఒక్క హైదరాబాద్ లో ఉన్న వారే కాకుండా దేశంలోని చాలా మంది హైదరాబాద్ కు వెళితే...
ఈ దేవాలయాల్లో కూడా సరస్వతి దేవి కొలువై ఉంది, సందర్శిస్తే చదువులో మీ పిల్లలే...
విద్యకు, జ్జానానికి అధిదేవత సరస్వతి దేవి. ముఖ్యంగా విద్యార్థులను బడిలోకి పంపించడానికి ముందు సరస్వతి దేవికి పూజచేయడం హిందూ సంప్రదాయంలో అనాదిగా వస్తున్న ఆచారం. మరికొంతమంది ఆ దేవత కొలువై ఉన్న...
సూర్యాస్తమయ అందాలను పొదివి పట్టుకోడానికి... చలో కేరళ!
సూర్యుని యొక్క రంగురంగుల కిరణాలలో తడిసిన దిగంతాల యొక్క సౌందర్యాన్ని మీరు చూడాలని కోరుకుంటే, అప్పుడు ఖచ్చితంగా దర్శించాల్సిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. గోధూళి వేళ, మెరిసే నీటి చెంత ఉండే వాతావరణం...
మిని వారణాసిని చూశారా?
మహేశ్వర్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్మదా నది ఒడ్డున ఉన్న ఒక పట్టణం. ఒకప్పుడు ఇది మరాఠా హోల్కర్ రాజవంశస్థుల పాలనలో అద్భుతమైన రాజధాని నగరంగా పేరు ప్రఖ్యాతలు గాంచింది.మహేశ్వర్ అనే పేరు హిందువుల...
తిరుపతి ఏడు కొండల చుట్టూ మరో ఐదు పర్వత శిఖరాలను చూశారా?
తిరుపతి అన్న తక్షణం మనకు లడ్డూ, వేంకటేశ్వరుడు, ఏడు కొండలు గుర్తుకు వస్తాయి. ఆ ఏడు కొండలను ఎన్ని వేంకటేశ్వరుడిని దర్శనం చేసుకోవడంతో ఆధ్యాత్మిక, ధార్మిక పర్యాటకం ముగుస్తుంది. అయితే ఆ ఏడు కొండల...
హరిద్వార్ లో ఈ ప్రాదేశాలను చూడకపోతే మీరు అక్కడి వెళ్లి ప్రయోజనం శూన్యం
అయోద్య, మధుర, ద్వారక, ఉజ్జయినీ, హరిద్వార్, వారణాసి, కాంచిపురాలను కలిపి సప్తపురి క్షేత్రాలు అని అంటారు. హిందువులు తమ జీవిత చరమాంకంలో ఈ క్షేత్రాలను సందర్శించాలని భావిస్తారు. తద్వారా అప్పటి వరకూ తాము...
ఏడు క్షేత్రాల దర్శనంతో కోటి పాపాలు ప్రక్షాళన అవుతాయి
అఖండ భారత దేశంలో అతి పురాతన, పురాణ కాలం కంటే ప్రాచీన మైన ఏడు క్షేత్రాలు ఉన్నాయి. వీటినే సప్త పురాలు అని అంటారు. హిందూ పురాణాలను అనుసరించి భారత జీవిత చరమాంకంలో ఈ ఏడు క్షేత్రాలను సందర్శిస్తే...
ఒక వైపు రాచరికపు ఆనవాళ్లు...మరోవైపు ఆధ్యాత్మిక పరిమళాల కోసం చలో...
మహారాష్ట్ర రాష్ట్రంలోనే కాక భారత దేశ చరిత్రలోనే పూనే ప్రత్యేకత సంతరించుకొన్న నగరం. మరాఠాల థీరత్వానికి ప్రతీక. ముఖ్యంగా శివాజీ పాలనలో ఈ పూనే సర్వతోముఖంగా అభివ`ద్ధి చెందింది. అనేక కోటలు, ఉధ్యానవనాలు...
వర్షాలతో తడిచిన ఈ తెలంగాణ అభయారణ్యాల అందాలు వర్ణించగలమా?
వేసవి ఉక్కపోతల నుంచి మనుషులే కాదు జంతువులు, చెట్లు కూడా ఉపశమనం పొందుతున్నాయి. అందుకే దేశంలోని అనేక అభయారణ్యాలు నూతన అందాలను సంతరించుకుంటూ పర్యాటకులను రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. ఇందుకు తెలంగాణ...
భూమి పై నుంచి చూస్తే ఇంత అందంగా కనిపించవు ఎందుకబ్బా?
మనకు రెక్కలు ఉంటే ఎంత బాగుంటుందో నని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఎందుకంటే ఆకాశంలో అలా ఎగురుతూ భూమి పై ఉన్న అందాలను చూస్తూ సమయాన్ని ఇట్టే మరిచిపోవాలని ఎవరి ఉండదు చెప్పండి. అయితే దేవుడు మనకు ఆ...
ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
మురమళ్ల పురాణ ప్రాధాన్యత కలిగిన పుణ్యక్షేత్రం. ఇక్కడ వీరభద్రుడికి, భద్రకాళికి గాంధర్వ పద్దతిన వివాహం జరిగింది. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అందువల్లే ఇక్కడ స్వామివారికి వివాహం జరిపిస్తే...
నదీ జలాల పై సయ్..సయ్ మంటూ దూసుకు పోదాం
ఉరిమే ఉత్సాహం యువత సొంతం. అందువల్లే యువత మిగిలిన వయస్సుల వారితో పోలిస్తే కొంత భిన్నంగా ఆలోచిస్తారు. అంతే కాకుండా కొంత తెగువ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ విషయం పర్యాటకంలో కూడా కనిపిస్తుంది. అందుకే...