సూరజ్కుండ్ ఫెయిర్ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం..
సూరజ్కుండ్ ఫెయిర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులకు వారి సంస్కృతి, ప్రతిభను ప్రదర్శించడానికి ఒక అద్భుతమైన వేదిక అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అన్ని వయసుల పర్యాటకుల కోసం ప్రతి సంవత్సరం ఈ...
Ayodhya Ram Mandir :అయోధ్యలో సందర్శించాల్సిన ప్రదేశాలు...
ఈ సమయంలో దేశం మొత్తం అయోధ్య వైపే చూస్తోంది. ఎందుకంటే, ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. అందుకే, ఎక్కడ చూసినా రాముని పేరు మార్మోగిపోతోంది....
ప్రపంచంలోనే ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం ఎపీలోనే...
విజయవాడ నగరం నడిబొడ్డున ప్రపంచంలోనే అతి ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం అవిష్కృతమైంది. జనవరి 19న ఆంధ్రప్రదేశ్...
Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిరానికి త్వరలోనే హెలికాప్టర్ సేవలు..
అయోధ్య రామమందిర సందర్శన కోసం వెళ్లే భక్తులకు అయోధ్యలో త్వరలోనే హెలికాప్టర్ సర్వీస్ ప్రారంభం కానుంది. ఈ సౌకర్యం రాజధాని లక్నో, గోరఖ్పూర్, వారణాసి, ప్రయాగ్రాజ్, మధుర, ఆగ్రా...
Street Food of Ayodhya: అయోధ్యలో ప్రసిద్ధిచెందిన వీధి వంటకాలివే..
అయోధ్య పేరు వినగానే చాలామందికి రామమందిరం గుర్తుకొస్తుంది. హిందువుల ఎన్నోయేళ్ల కల నేరవేరేందుకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. అయోధ్యలో ప్రసిద్ధిచెందిన...
తెలుగు రాష్ట్రాల భక్తులు అయోధ్యను ఇలా చేరుకోవచ్చు..
దేశవ్యాప్తంగా అయోధ్య పేరు మాగుమోగుతోన్నవేళ.. అక్కడకు చేరుకునేందుకు భక్తులు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఏపీ, తెలంగాణకు...
అమెర్ కోటలోని ప్రసిద్ధిచెందిన ప్రదేశాలు ఇవే...
భారతదేశంలో శీతాకాలంలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అలాంటి ప్రదేశం రాజస్థాన్. జైపూర్ నుండి జోధ్పూర్, జైసల్మేర్ నుండి ఉదయపూర్ వరకు అనేక గమ్యస్థానాలు ఉన్నాయి. ఈ...
గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..
భారత్లో ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. ఈ రోజునే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ రోజు పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు కూడా సెలవు ఉంటుంది....
అలనాటి చరిత్రకు నిదర్శనాలు.. మధ్యప్రదేశ్లోని ఈ కోటలు..
భారతదేశం దాని వైవిధ్యం, సంస్కృతి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి చరిత్ర చాలా గొప్పది. ఇక్కడ ఉన్న అనేక భవనాలు సందర్శించేందుకు అనువైనవి. ఇక్కడ ఉన్న కోట అందమైన చెక్కడం,...
నేడు ఘనంగా ప్రారంభం కానున్న జగన్నాథ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు..
ఒడిశా ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న పూరీ జగన్నాథ్ కారిడార్ ప్రాజెక్టు ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. నేడు ఒడిశాలోని పూరీ జగన్నాథ్ కారిడార్ ప్రాజెక్టు ప్రారంభం కానుంది....
నేడు ఒడిశాలోని పూరీ జగన్నాథ్ కారిడార్ ప్రారంభం...
నేడు ఒడిశాలోని పూరీ జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టును శ్రీమందిర్ పరిక్రమ ప్రకల్ప్ లేదా జగన్నాథ టెంపుల్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్ అని కూడా...
అబుదాబిలోని హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ..
ఒకవైపు అయోధ్యలో చారిత్రక రామమందిరం ప్రారంభోత్సవ ఏర్పాట్లతో యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబి నగరంలో కూడా చరిత్ర సృష్టించబోతోంది....
అయోధ్య వెళ్లాలంటే ఈ నియమాలను పాటించాల్సిందే..
అయోధ్యలోని రామ మందిరంలో జనవరి 22, 2024న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఇది ఎంతో ప్రత్యేకమైన సందర్భం. ఇక్కడకు...
జార్ఖండ్లోని లక్షద్వీప్లా కనిపించే ఈ ప్రదేశాన్ని చూశారా?
అరేబియా సముద్రంలో ఉన్న లక్షద్వీప్ ప్రస్తుత పరిస్థితుల్లో వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో ప్రజలు ఈ రోజుల్లో లక్షద్వీప్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. కానీ చాలా మందికి అక్కడికి...
ఇండియాలోనే క్లీనెస్ట్ సిటిగా ఏడోసారి మొదటిస్థానంలో నిలిచిన ఇండోర్...
దేశంలోని క్లీనెస్ట్ సిటీల్లో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ఏడోసారీ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. 2023 ఏడాదికి గాను ‘స్వచ్ఛ సర్వేక్షణ్' అవార్డుల్లో గుజరాత్ లోని సూరత్ తో కలిసి ఇండోర్...
Ayodhya : అయోధ్యకు వెళ్లాలంటే ఈ మార్గాలే బెస్ట్..
అయోధ్య రామాలయ ప్రారంభానికి దేశవ్యాప్తంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఏళ్ల తరబడి పోరాటం తర్వాత ఎట్టకేలకు రామజన్మభూమి అయోధ్యలో రాముడి గుడి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా జనవరి 22న రాంలాలా విగ్రహాన్ని...
దేశంలోనే అతి పొడవైన సీ బ్రిడ్జి అటల్ సేతు ప్రత్యేకతలు తెలుసుకుందామా..
దేశంనే అతి పొడవైన సీ బ్రిడ్జి అటల్ సేత్ను నేడు ప్రధామమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించనున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో...
Temples of Sri Ram : భారతదేశంలోని ఫేమస్ శ్రీరాముని దేవాలయాలు..
హిందువుల ఆరాధ్య దేవుడు శ్రీరాముడు. అయోధ్యలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న రామాలయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశంలోని అయోధ్య...