దేశం లోని అయిదు గాంధీ మ్యూజియం లలో మదురై లోది ఒకటి. దీనిలో గాంధీ కి సంబంధించిన అనేక వస్తువులు కలవు. అనేక ఫోటోలు కలవు. ఈ మ్యూజియం ను క్వీన్ మంగంమల్ అనే ఒక పురాతన పాలస్ లో ఏర్పరచారు.
గాంధీ మరణం తర్వాత ఈ పాలస్ ను మ్యూజియం గా మార్చారు. దీనిలో గాంధీ ఫిలాసఫీ పుస్తకాలతో ఒక బుక్ షాప్ కలదు. ఇక్కడే ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా కలదు. దీనిలో గాంధి ఫిలింలు ఆయన సమావేశాలు వంటివి చూపుతారు.