చిన్న చిన్న ద్వీపాల సమూహం తో విస్తరించివున్న కదలుండి పక్షి సంరక్షణ కేంద్రం మలప్పురం జిల్లా లో తప్పక చూడవలసిన ప్రదేశం. కదలుండి నది, అరేబియా సముద్రాన్ని కలిసే సాగర సంగమ స్థలికి కాస్త ముందుగా ఒక వ్యూహాత్మక ప్రదేశం లో ఇది ఉంది. ఈ సంరక్షణ కేంద్రం ఉన్న కదలుండి అనే...
కేరళదేశ్ పురం ఆలయం దక్షిణ భారత దేశంలోని ప్రాచీన చారిత్రాత్మక హిందూ దేవాలయం. ఇది తానూర్ పట్టణానికి 3 కి.మీ ల దూరం లో ఉంది. మలప్పురం జిల్లా లోని తీర పట్టణమైన తానూర్ పురాతన పోర్చుగీసు స్థావరం. ఈ ప్రాచీన దేవాలయం లో శ్రీ మహా విష్ణువు పూజలందుకుంటాడు. చరిత్రానుసారం ఈ...