Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మండి » ఆకర్షణలు
  • 01భూతనాథ్ టెంపుల్

    భూతనాథ్ టెంపుల్

    హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న మండి కి నడిబొడ్డు లో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణ భూతనాథ్ టెంపుల్. రికార్డుల ప్రకారం, రాజా అజ్బెర్ సేన్ చేత 1527 లో ఈ ఆలయం నిర్మించబడినదని తెలుస్తోంది. హిందువుల దేవుడు, లయకారుడు అయిన శివుడికి ఈ ఆలయం అంకితమివ్వబడినది. భియులి నుండి ప్రస్తుతం...

    + అధికంగా చదవండి
  • 02తర్నా టెంపుల్

    మండి జిల్లాలో ఉన్న తర్నా హిల్ పై ఉన్న తర్నా ఆలయం ఇక్కడున్న మరొక ప్రధాన పర్యాటక ఆకర్షణ. హిందూ దేవత అయిన పార్వతీ దేవి అవతారం అయిన శ్యామ కాళీ దేవత కి అంకితమివ్వబడిన ఆలయం. ఈ ఆలయం 17 వ శతాబ్దం లో శ్యాం సేన్ రాజు చేత నిర్మించబడింది. శ్యామ కాళీ ఆలయం గా ప్రాచుర్యం పొందిన...

    + అధికంగా చదవండి
  • 03ప్రశార్ లేక్

    మండి నుండి 62 కిలోమీటర్ల దూరం లో ఉన్న సుందరమైన గ్రామం ప్రశార్ లో ఈ ప్రశార్ సరస్సు ఉంది. సముద్ర మట్టం నుండి 2730 అడుగుల ఎత్తులో ఈ నది ఒడ్డున మూడు అంతస్తుల ఆలయం ఉంది. ఈ ఆలయం లో గొప్ప మహర్షి అయిన ప్రశార్ ని కొలుస్తారు. ఆ మహర్షి ధ్యానం చేసే ప్రదేశం లో నే ఈ ఆలయం...

    + అధికంగా చదవండి
  • 04Pandoh Dam

    Pandoh Dam

    Pandoh Dam built on the Beas River is a hydro-electric power generating dam, located at an elevation of 76 m. Kullu and Manali receive their power supply from this dam at large. Falling on the route to Manali from Kullu, the dam serves as a point for travellers to...

    + అధికంగా చదవండి
  • 05రేవల్సర్ లేక్

    సముద్ర మట్టం నుండి 1350 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ రేవల్సర్ సరస్సు మండి లో ఉన్న ప్రసిద్ద పుణ్యక్షేత్రం మరియు పేరొందిన పర్యాటక మజిలీ. ఈ పుణ్యక్షేత్రం విశిష్టత ఏంటంటే ఇందులో మూడు బౌద్ద మఠాలు అలాగే మూడు హిందూ దేవాలయాలు ఉన్నాయి. 10 వ సిక్కు గురువు అయిన గోబింద్ సింగ్ ఇక్కడ...

    + అధికంగా చదవండి
  • 06గురుద్వారా గోబింద్ సింగ్

    గురుద్వారా గోబింద్ సింగ్

    10 వ సిఖ్ గురు అయిన గురు గోబింద్ సింగ్ కి అంకితమివ్వబడినది ఈ గురుద్వారా గోబింద్ సింగ్. గురు గోబింద్ సింగ్ ఆధ్వర్యం లో నే సిక్కు సంఘాలు ఏకమయ్యి మొఘల్ రాజు అయిన ఔరంగజేబ్ తో పోరాడారు. ఈ యుద్ధం జరిగే సమయం లో, గురు గోబింద్ సింగ్ కి రాష్ట్ర రాజు వద్ద నుండి అపారమైన...

    + అధికంగా చదవండి
  • 07సుందర్నగర్

    సుందర్నగర్

    మండి నుండి 24 కిలోమీటర్ల దూరం లో ఉన్న సుందర్నగర్ అందమైన ఆలయాలకు ప్రసిద్ది. మహామయ టెంపుల్ మరియు సుఖదేవ్ వాటికలు ఇక్కడ ప్రసిద్ది. ఇంతకూ పూర్వం 'సుకేట్' గా ఈ రాజవంశ నగరం పిలువబడేది. మండి జిల్లా యొక్క మునిసిపల్ కౌన్సిల్ సుందర్నగర్ లో ఉంది. సముద్ర మట్టం నుండి 861...

    + అధికంగా చదవండి
  • 08మహామృత్యుంజయ టెంపుల్

    మహామృత్యుంజయ టెంపుల్

    మహా శివుడు కొలువున్న మహామృత్యుంజయ ఆలయం లో మహా శివుడి యొక విలక్షణమైన ప్రతిమ ఉంది. ధ్యాన ముద్ర లో ఒక కలువ పువ్వులో కూర్చుని మూడో నేత్రం తెరిచి నట్టుగా శివుని ప్రతిమ ఉంటుంది. శివుని ప్రతిమ నాలుగు చేతులు కలిగి ఉంటుంది. కుడి పై చేయి దీవిస్తున్నట్టుగా ఉండగా, కుడి ఎడం...

    + అధికంగా చదవండి
  • 09జన్జ్హేలి

    జన్జ్హేలి

    సముద్ర మట్టం నుండి 2200 మీటర్ల ఎత్తులో ఉన్న జన్జ్హేలి, హైకింగ్, ట్రెక్కింగ్, మౌంటైనీరింగ్ మరియు స్కయింగ్ వంటి సాహసోపేతమైన క్రీడలకు ప్రసిద్ది. అంతే కాదు,ఈ ప్రాంతం లో అందుబాటులో ఉండే నైట్ సఫారి కూడా పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తోంది. మండి నుండి 67 కిలోమీటర్ల దూరం లో...

    + అధికంగా చదవండి
  • 10షికారి దేవి టెంపుల్

    షికారి దేవి టెంపుల్

    హిమాచల్ ప్రదేశ్ లో మండి జిల్లాలో ఉన్న షికారి దేవి టెంపుల్ హిందువులకు ప్రముఖమైన ఆధ్యాత్మిక మందిరం. ఇది సముద్ర మట్టం నుండి 2850 మీటర్ల ఎత్తులో ఉంది. షికారి దేవి పీక్ పైన ఉన్న ఈ ప్రాచీన ఆలయానికి పై కప్పు ఉండదు. పురాణాల ప్రకారం, ఈ ఆలయానికి పై కప్పు నిర్మించడానికి...

    + అధికంగా చదవండి
  • 11షాపింగ్

    షాపింగ్

    మండి కి విచ్చేసిన పర్యాటకులు ఆనందించే మరొక ముఖ్యమైన ఆక్టివిటీ షాపింగ్. భారతీయ సాంప్రదాయ హస్త కళాకృతులు, వెండి ఆభరణాలు అలాగే రాతి శిల్పాలకి ఈ ప్రాంతం ప్రసిద్ది.

    సాంప్రదాయ టిబెటన్ వస్తువులు అమ్మే టిబెటన్ షాపులు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. శీషం మరియు డియోడార్ చేక్కలపై...

    + అధికంగా చదవండి
  • 12రాణి అమ్రిత్ కౌర్ పార్క్

    రాణి అమ్రిత్ కౌర్ పార్క్

    మండి నుండి 5 కిలోమీటర్ల దూరం లో ఉన్న తర్నా హిల్స్ పై ఉన్న రాణి అమ్రిత్ కౌర్ పార్క్ ఈ ప్రాంతం లో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణ. 1957 లో హిస్ హోలీ నెస్ దలై లామా చేత ఈ పార్క్ ప్రారంభించడమైంది. నగరి నిర్మాణ శైలి ని ప్రతిబింబించే తర్నా దేవి ఆలయం 15 వ శతాబ్దం లో...

    + అధికంగా చదవండి
  • 13డిస్ట్రిక్ట్ లైబ్రరీ బిల్డింగ్

    డిస్ట్రిక్ట్ లైబ్రరీ బిల్డింగ్

    మండి లో ప్రముఖమైన వారసత్వ భవనం ఈ డిస్ట్రిక్ట్ లైబ్రరీ బిల్డింగ్. ఈ జిల్లలో ఉన్న పెద్ద గ్రంధాలయాలలో ఇది ఒకటి. డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏరియా లో ని ఎమెర్సన్ హౌస్ వద్ద ఈ లైబ్రరీ ఉంది.

    + అధికంగా చదవండి
  • 14గ్యార రుద్రా టెంపుల్

    గ్యార రుద్రా టెంపుల్

    మండి లో ఉన్న ప్రముఖమైన పుణ్యక్షేత్రం గ్యారః రుద్రా టెంపుల్. ఈ ఆలయం హిందూ దేవుడు లయకారుడు అయిన శివునికి అంకితమివ్వబడింది. ఈ ఆలయ అలంకారం ప్రసిద్ది చెందిన అమర్నాథ్ కేవ్ టెంపుల్ ని పోలి ఉంటుంది.

    + అధికంగా చదవండి
  • 15నయింగ్మా మొనాస్టరీ

    నయింగ్మా మొనాస్టరీ

    అందమైన థంగ్కా చిత్రలేఖనాలకు ప్రసిద్ది చెందిన నయింగ్మా మొనాస్టరీ ఈ ప్రాంతం లో ఉన్న ప్రధానమైన పర్యాటక ఆకర్షణ. ఈ మొనాస్టరీ యొక్క లోపలి గోడలపై ఈ చిత్రలేఖనాలు కనిపిస్తాయి. టిబెట్ నుండి ఇండియా కి హిస్ హోలీ నెస్ దలై లామా రాకముందు చిత్రలేఖనాలు ఇవి. దాదాపు 100 సంవత్సరాల...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri