భుజ్ - ఫ్లమింగో (రాజహంసల) విశ్రాంతి ప్రదేశం!
భుజ్ గొప్ప చారిత్రాత్మక నేపథ్యం మరియు కచ్ జిల్లాకు ప్రధానకార్యాలయంగా ఉన్న ఒక నగరం.ఈ నగరం నకు తూర్పు వైపున ఉన్న భుజియా దుంగార్ అనే కొండ మీద భుజంగ్ అనే గొప్ప సర్ప దేవాలయం......
పోర్ బందర్ - చరిత్ర మొదలైన ప్రదేశం
పోర్ బందర్ గుజరాత్ యొక్క ఒక పురాతన ఓడ రేవు పట్టణం. కతిఅబార్ తీరం లో కలదు. ఈ ప్రదేశాన్ని సాధారణంగా అందరూ గాంధీ జన్మించిన ప్రదేశంగా భావిస్తారు. చరిత్ర పోర్ బందర్ ను ‘సుధామ......
గొండాల్ - వింటేజ్ కార్ల పట్టణం !
భారతదేశ స్వతంత్రం రావటానికి ముందు కథియవార్ ఎనిమిది రాచరిక రాష్ట్రాలలో ఒకటిగా గొండాల్ ఉన్నది. గొండాల్ లో అప్పటి పాలకులు గుజరాత్ లో ఉత్తమ ప్రణాళికాబద్ధమైన రహదారి వ్యవస్థ ఏర్పాటు......
దోలా వీర పట్టణం - పురాతన నాగరికత ! దోలా వీర పట్టణం హరప్పా నాగరికత కారణంగా ప్రసిద్ధి చెందినది. ఇండస్ వాలీ నాగరికత బయట పడ్డ పురావస్తు ప్రదేశాలలో ఇది ప్రధానమైనది. దోలావీర రాన్ ఆఫ్ కచ్ లోని ఖాదిర్ బెట్ దీవిలో కలదు. దీనిని తిమ్బా ప్రాచీన్ మహానగర్ కొతాడ అని కూడా అంటారు. దోలవీరా లో ప్రధాన ఆకర్షణ అంటే అది ఈ ప్రదేశం లో తవ్వబడిన హరప్పా నగరం. పురావస్తు శాస్త్ర వేత్తలకు నాగరికత గురించిన విశేషాలు, వారి భాష, సంస్కృతి, మరియు నగర నిర్మాణంలో అనుసరించ వలసిన ప్రణాళికలు వంటివి అన్నీ ఈ తవ్వకాలు ఎప్పటికపుడు కొత్తగా చూపుతాయి. చరిత్రకారులకు దోలావీర ఎల్లపుడూ ప్రధాన డిస్కవరీ గానే వుంటుంది.
ఈ నగరాన్ని ఒక ముందస్తు ప్రణాళికను అనుసరించి నిర్మించారు. నగరాన్ని వీరు, ఉన్నత, మధ్య, తక్కువ టవున్ భాగాలుగా ప్రణాళిక చేసారు. సిటీ కి మధ్య భాభాగం లో ఒక కోటను నిర్మించి నగరాన్ని......
జామ్ నగర్ - ‘సిటీ అఫ్ జామ్స్’ !
క్రి.శ.1540 లో జామ్ నగర్ ను జామ్ రావాల్ నావానగర్ కు రాజధానిగా కనుగొన్నారు. ఈ సిటీ ని రాన్మల్ సరస్సు ఒడ్డున మరియు రంగమతి మరియు నగ్మతి నదుల సంగమంలో స్థాపించారు. ఈ నగరాన్ని తర్వాతి......
మొర్బి- అద్భుతమైన హాంగింగ్ వంతెన
మచ్చు నది ఒడ్డున ఉన్న మొర్బి సంప్రదాయమునకు ఒక అద్భుతమైన ఉదాహరణ. దీని నిర్మా యూరోపియన్ శైలి అందిస్తుంది.బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ వేలాడే వంతెన ఆ యుగం యొక్క సాంకేతిక......
గాంధిధామ్ -శరణార్థులకు పునరావాసం!
ఇండియా విభజన తరువాత, గాంధీజీ వేడుకోలు మేరకు, పాకిస్తాన్ సింధులకు పునరావాసం కల్పించటానికి మహారావు శ్రీ విజయ్ రాయ్ జీ ఖెన్ ఘర్ జీ జడేజా ఉదారంగా 15,000 ఎకరాల భూమిని విరాళంగా......
గిర్నార్ - దేవతల కొండలు
గిర్నార్ ప్రదేశం హిందువులకు మరియు జైనులకు కూడా పవిత్రమైనది. గిర్నార్ అనేది ఒక పర్వత శ్రేణి ఈ శ్రేణి గిర్నార్ హిల్స్ గా ప్రసిద్ధి చెందినది. గిర్నార్ గురించి వేదాలలోను, ఇతర ఇండస్......
ద్వారక - భగవంతుడు శ్రీ కృష్ణుడి నగరం
ద్వారవతి గా సంస్కృత సాహిత్యంలో పేరుగాంచిన ద్వారక భారతీయ అతి ప్రాచీన ఏడు నగరాలలో ఒకటి. ఇది భగవంతుడు శ్రీ కృష్ణుడి నగరం. "చార్ ధాం" (నాలుగు ముఖ్య పవిత్ర స్థలాలు ) లో ఒకటి గా ను......
వంకనేర్ - మంత్ర ముగ్ధులను చేసే ఆకర్షణ
వంకనేర్ అనే పేరు ఈ ప్రదేశం ఒక వంపు లో వుండటం వలన వచ్చింది. మంచు నది నీరు ఇక్కడ ఒక వంపు లో ప్రవహిస్తుంది. వంకనేర్ ఒక రాచరిక రాష్ట్రం దీనిని ఝాలా రాజపుత్రులు పాలించారు. కనుక......
రాజ్ కోట్ - గాంధీజీ తన చిన్న వయసు లో గడిపిన ప్రదేశం
గతం లోని సౌరాష్ట్ర రాష్ట్రానికి రాజ్ కోట్ రాజధాని గా వుండేది. ఈ ప్రదేశం బ్రిటిష్ కాలం నుండి అక్కడ కల చారిత్రక అవసేషాలకు మరియు అక్కడి ప్రజల ఆతిధ్యానికి పేరొందినది. చరిత్ర రాజ్......
కచ్ - అసాధారణ సాంస్క్రుతిక వైవిధ్యం !
కచ్ అనగా సంస్క్రుతం లో ద్వీపము అని అర్ధం.పూర్వ కాలం లో "రణ్" లు గా పిలవబడే కచ్ ఎడారులు సముద్రంలోనికి ప్రవహించే ఇండస్ నది మూలంగా ముంపుకు గురయ్యాయి. అందువల్ల ఈ ప్రదేశం......
జునాగడ్- పురాతన కోట !
గుజరాత్ లో అతికొద్ది ప్రదేశాలలో జునాగడ్ మాత్రమే భిన్నత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది గిర్నార్ శ్రేణి పర్వత సానువుల్లోఉన్నది. మౌర్యుల కాలంలో చంద్రగుప్తుడు క్రీ. పూ. 320 లో......