బుద్ లాడ , బతిండ - ఢిల్లీ రైల్వే లైన్ పై కలదు. మానస సిటీ కి 25 కి. మీ. ల దూరం లో వుంటుంది. దీనికి ఈ పేరు ఇరువరి ఖత్రి సోదరులైన బుధ మరియు లాద అనే వారి పేర్లు పెట్టారు. గతం లో ఇది కైతాల్ రాజ్యంలో భాగంగా వుండేది. తర్వాత బ్రిటిష్ దీనిని పంజాబ్ లో కలిపారు. బుధ లాడకు...
బరేతా గ్రామాన్ని మొదట్లో అగర్వాలాలు మరియు రాజ పుట్ లు కనుగొన్నారు. ఇక్కడ చౌదరి ఆశారాం ధర్మశాల కలదు. ఇది ఆశ రామ్ చౌదరి నివాసం. ఈయన జనత దుఃఖ డామన్ ఫార్మసీ వ్యవస్థాపకుడు. చిన్నది, ప్రాశంతమైనది ఆయినా ఈ సిటీ లో జనాభా తక్కువ. సుమారు 15000 మాత్రమే వుందా గలదు. ఇక్కడి...
మానస లో బిఖి ఒక నగర పంచాయత్ (టవున్ మునిసిపాలిటి) ఇక్కడ ప్రసిద్ధ గురుద్వారా శ్రీ పట్శాహి నౌవీన్ సాహిబ్ కలదు. దీనిని గురు తెఘ్ బహదూర్ సాహిబ్ జి గౌవరవార్ధం నిర్మించారు. అనేక మంది సిక్కులు, మరియు హిందువులు ఈ గురుద్వారా దర్శించి ఆయనకు నివాళులు అర్పిస్తారు. ఇక్కడ...
సర్డుల్ ఘర్ మానసకు 37 కి.మీ.ల దూరంలో కల పెద్ద నగరం. దీనిని రోరి దుదాల్ అంటారు. ఇది పాటియాలా రాజ్యంలో భాగం గా వుండేది. ఈ ప్రదేశం పాటియాలా రాజకుమారుడు అయిన సర్డుల్ సింగ్ కు వేటాడే ప్రదేశం గా వుండేది. ఇక్కడ ఆకర్షణీయంగా వుండే సర్డుల్ఘర్ ఫోర్ట్ ప్రధాన ఆకర్షణ.