మంత్రాలయం లోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయం ఈ ప్రాంతపు అతి ముఖ్యమైన సందర్శక ప్రదేశం. గురూజీ శ్రీ మహా విష్ణువు భక్త తత్పరుడైన ప్రహ్లాదుని అవతారమని నమ్మకం. శ్రీ మహా విష్ణువు , శ్రీ నరసింహ స్వామి అవతారమెత్తి ప్రహ్లాదుని రాక్షస తండ్రి ని వధించి ఆతని దుష్ట...
పంచముఖి ఆంజనేయ ఆలయం మంత్రాలయం పట్టణం నుంచి సుమారు 5 కి.మీల దూరం లో ఉంది. ఆంజనేయ స్వామి లేదా హనుమాన్ ఈ ఆలయంలోని ఆరాధ్య దైవం. ఇక్కడి విగ్రహానికి గరుడ, నరసింహ స్వామి, హయగ్రీవ, హనుమాన్ మరియు వరాహ స్వాములను ప్రాతినిధ్యం వహిస్తూ అయిదు తలలు ఉంటాయి.
శ్రీ గురు...
స్థానిక భాష లో బిచాలి గా పిలవబడే బిక్షాలయ, మంత్రాలయానికి సుమారు 20 కి.మీల దూరంలో ఉంది. శ్రీ అప్పనాచార్య జీవితం లో అధిక భాగం ఇక్కడే జీవించిన ప్రదేశం గా దీనికి పేరు. శ్రీ అప్పనాచార్య గురు రాఘవేంద్ర స్వామి కి పరమ భక్తుడే గాక శిష్యుడు కూడా. గురు రాఘవేంద్ర స్వామి...