విమాన ప్రయాణం - మైసూర్ విమానాశ్రయం నగరానికి 2 కి.మీ. దూరంలో ఉంది. ఈ స్ధానిక విమానాశ్రయం దేశంలోని ప్రధాన నగరాలు అంటే గోవా, ముంబై, బెంగుళూరు, చెన్నై వంటి వాటికి కలుపబడి ఉంది. మైసూర్ కు 140 కి.మీ. దూరంలో ఉన్న బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం అతి దగ్గరకల అంతర్జాతీయ విమానాశ్రయంగా చెప్పవచ్చు. ఈ విమానాశ్రయం నుండి స్ధానిక మరియు అంతర్జాతీయ విమాన ప్రయాణం చేయవచ్చు.