నాగపూర్ లోని ప్రధాన కట్టడం సీతాబుల్దీ కోట. భారత చరిత్రకు ప్రతీకగా ఇది నిలుస్తుంది. ఈ కోట జంట కొండల మధ్య నెలకొని వుంది. సిపాయి మ్యుటినీ కాలంలో, 1857 లో ఒక బ్రిటిష్ అధికారి దీన్ని నిర్మించాడని చెప్తారు. యుద్ధంలో అసువులు బాసిన వీరుల జ్ఞాపకార్ధం ఈ కోట నిర్మించారు.