రోడ్డు ద్వారా పహల్గామ్ నగరం ఢిల్లీ నుండి 828 కి. మీ. మరియు శ్రీనగర్ నుండి 95 కి. మీ. దూరంలో ఉన్నది. యాత్రికులు NH 1A ద్వారా కాశ్మీర్ లోయను చేరుకోవొచ్చు.రాష్ట్ర సొంత బస్సులు మరియు ప్రైవేట్ బస్సులు శ్రీనగర్ నుండి సులభంగా దొరుకుతాయి.