లఖోటియా గార్డెన్ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం. అందమైన ఈ తోట చుట్టూ ఒక కొలను కలదు. దీనిని లఖోటియా అంటారు. గార్డెన్ మధ్య లో అందమైన శివుని దేవాలయం కూడా ఉంటుంది.
సోమనాధ్ దేవాలయం పాలి మార్కెట్ లో కలదు. శిల్ప శైలికి చరిత్రకు ఇది ప్రసిద్ధి. దేవాలయ గోపురంపై అనేక చెక్కడాలు కనపడతాయి. ఈ దేవాలయాన్ని గుజరాత్ రాజు కుమార్ పాల్ సోలంకి 1209 లో నిర్మించారు. దేవాలయంలో సౌరాష్ట్ర ప్రాంతంనుండి తెచ్చిన శివలింగం కలదు. చరిత్ర మేరకు మొగలాయి...
బంగూర్ మ్యూజియం పాత బస్ స్టాండ్ లో కలదు. ఈ మ్యూజియం అరుదైన చారిత్రక వస్తువులు, నాణేలు మరియు ఆయుధాలు ప్రదర్శిస్తుంది. ఈ మ్యూజియానికి స్ధానికంగా పేరొందిన బంగూర్ జువార్ అనే నేత పేరు పెట్టారు.
...
హటుండి రత మహాబీర్ దేవాలయం 24వ తీర్ధంకరుడు మహావీరుడికి చెందినది. ఈ దేవాలయం పింక్ మరియు వైట్ పెయింటింగ్ కట్టడానికి ప్రసిద్ధి. ఈజిప్టు లోని ఒక పిరమిడ్ వలే ఉంటుంది. దేవాలయానికి చివరలలో మెట్లు కూడా ఉంటాయి. ఈ మెట్లు మూడు బాల్కనీలు కల గోపురం వద్దకు వెళతాయి. దేవాలయ లోపలి...
అదీశ్వర్ దేవాలయాన్నే చౌముఖ దేవాలయం అని కూడా అంటారు. దీనిని 15వ శతాబ్దంలో నిర్మించారు. ఈ దేవాలయం శిల్పశైలికి ప్రసిద్ధి చెందింది. స్వర్గ విమాన నమూనాలు నళినిగులం విమాన గోపురంపై నిర్మించారు. జైన దేవాలయాలలో ఇది అతి పెద్దది. నిర్మాణానికి 65 సంవత్సరాల కాలం పట్టింది.
...సూర్య నారాయణ దేవాలయాన్ని 15 శతాబ్దంలోనిది. ఈ దేవాలయం శిల్పశైలి అద్భుతంగా ఉండి పర్యాటకులను ఆకర్షిస్తుంది. యాత్రికులు సూర్య భగవానుడి వివిధ రూపాలను దేవాలయంలో చూస్తారు. ఒక రూపంలో సరూర్యుడు తన రధంపై ఏడుగుర్రాల స్వారీ చేయటం చూస్తారు.
నింబో కా నాధ్ పాలిలో ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఈ ప్రదేశం ఫల్నా మరియు సందేరవ్ మార్గంలో కలదు. హిందు పురాణాల మేరకు పాండవులు ఈ ప్రదేశంలో వారి అరణ్య వాసంలో నివసించారని ఇక్కడ కల శివుడిని వారి మాత కుంతి పూజించిందని చెపుతారు. పర్యాటకులు ఫల్నా వరకు బస్ లో చేరి అక్కడ నుండి...
పాలి జిల్లాలో సుక్రి నది ఒడ్డున సోజత్ పట్టణం కలదు. ఈ పట్టణం పురాతన కాలంలో తమ్రావతిగా పిలువబడింది. ఈ ప్రదేశంలో ఒక కోట మరియుసెజాల్ మాత దేవాలయం, ఛతుర్ భుజ్ దేవాలయం, చాముండ మాత దేవాలయం కలవు. ఇక్కడ గోరింటాకు సాగు అధికం.
దీనిని ఒక ఔషధ మొక్క లేదా శరీరంపై అందమైన...