గురుద్వారా పాంట సాహిబ్, పాంట సాహిబ్ లో ఉన్న సిఖ్ పవిత్రమైన పూజ స్థలం. 10వ సిఖ్ గురువు అయిన గురు గోవింద్ సింగ్ ఇక్కడ 'దస్సం గ్రంథ' లేదా 'బుక్ ఆఫ్ ది టెన్త్ ఎంపరర్' అనే సిఖ్ గ్రంథాన్ని ఇక్కడే రచించారని ఒక నమ్మకం. గురు గోవింద్ సింగ్ ఇక్కడ నాలుగు సంవత్సారాలు ఉన్నారని...
అస్సన్ సరస్సు, పాంట సాహిబ్ నుండి 4 కి. మీ. దూరంలో ఉన్నది. దీనిని హిమాచల్ ప్రదేశ్ టూరిజం డిపార్టుమెంటు వారు ఒక ప్రముఖ పర్యాటక స్థలంగా పెంపొందిస్తున్నారు. ఇక్కడ బాగా ప్రాచుర్యం చెందిన వినోదాత్మక క్రీడలు,స్పీడ్ బోటింగ్,రోయింగ్, తెడ్డు మరియు తెరచాప బోటింగ్ వంటివి...
ఖాద్ర డాక్ పతర్, పాంట సాహిబ్ కు 25 కి. మీ దూరంలో ఉన్న ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం. ఇది అందమైన వినోద స్థలం. ఇక్కడ అందమైన తోట, యాత్రికుల వసతి భవనం మరియు ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. ఇక్కడికి పర్యాటకులు వొచ్చి విశ్రాంతి తీసుకోవటానికి చాలా ఇష్టపడతారు.
ఇక్కడ...
సహస్త్ర ధార, దీనిని ఒక ప్రశాంతమైన స్థలంగా అందరు చెపుతుంటారు. ఇది యమున నది మరియు టోంగ్ నది కలయిక మరియు దీనిన్ తంస నది అని కూడా అంటారు. దీనికి సమీపంలో కల్సి గ్రామం ఉన్నది. ఇది పాంట షిప్ నుండి 25 కి. మీ. దూరంలో ఉన్న సిర్మౌర్ జిల్లాలో ఉన్నది. ఈ గ్రామం కూడా పర్యాటకులకు...
డెఇ-కా-మందిర్, సిర్మౌర్ రాజు యొక్క సోదరి ఈ చారిత్రిక దేవాలయాన్ని కట్టించింది. ఇది పాంట సాహిబ్ లో ఒక ఆకర్షణగా సందర్శకులను ఆకర్షిస్తున్నది. ఈ ఆలయం హిందూ దేవుడు అయిన రాముడికి అంకితం చేయబడింది. సిర్మౌర్ సూర్య వంశ పాలకుల దేవుడు, రాముడు. హిందూ పురాణాల బట్టి రాముడు,...
సిర్మౌర్, పాంట సాహిబ్ నుండి 16 కి. మీ. దూరంలో ఉన్న ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం. దీనిని 1616 లో జైసల్మేర్ యొక్క 'రాజ రసలూ' ఈ పురాతన సిర్మౌర్ రాజ్యం యొక్క రాజధానిని కనుగొన్నాడు.11వ శతాబ్దంలో, ఒక నాట్యం చేస్తున్న బాలిక కారణంగా, వరద వొచ్చి ఈ రాజధాని కొట్టుకొని పోయిందని...
నాగనున దేవాలయం, పాంట సాహిబ్ నుండి 16 కి. మీ. దూరంలో ఉన్నది. ఇది ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం. ఇది పురువల్ల గ్రామం వద్ద ఉన్నది. ఈ అందమైన ఆలయాన్ని సిర్మౌర్ పాలకులకు అంకితం చేయబడింది.
కటాసన్ దేవి ఆలయం, పాంట సాహిబ్-నహన్ రోడ్ మీద ఉన్నది. ఇది చాలా పురాతనమైనది. దీనిని 'ఉత్తం వాలా బారా బాన్' అని కూడా అంటారు. ఇక్కడే సిర్మౌర్ సైనికులు, గొప్ప సైన్యం అయిన ఘులామ్ ఖాదిర్ ఖాన్ రోహిఒల్లను ఎదుర్కొన్నారు. ఇది పాంట సాహిబ్ నుండి 30 కి. మీ. దూరంలో ఉండి, ఈ కటాసన్...
యమునా దేవాలయం, పాంట సాహిబ్ లో ఉన్న ఒక పురాతనమైన ఆలయం. ఇది గురుద్వారా పాంట సాహిబ్ దిగువన ఉన్నది. ఇక్కడికి సూర్యుని పుత్రిక అయిన దేవత యమునను పూజించటానికి అనేకమంది భక్తులు వస్తుంటారు.
గురుద్వారా తిర్-గర్హ్ సాహిబ్, ఇది పాంట సాహిబ్ నుండి 22 కి. మీ. దూరంలో ఉన్నది. ఇది ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణ. ఇది ఒక చిన్న గుట్ట మీద కట్టబడింది. దీనికి ఒక చారిత్రాత్మక చరిత్ర ఉన్నది అదేమిటంటే ఇక్కడ 10వ సిఖ్ గురు, గురు గోవింద్ సింగ్ తన శత్రువులతో యుద్ధం చేసాడని...
గురుద్వారా భంగాని సాహిబ్, పాంట సాహిబ్ నుండి 23 కి. మీ దూరంలో ఉన్న ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణ. 10వ సిఖ్ గురు అయిన గురు గోవింద్ సింగ్ 1686 లో తన మొట్టమొదటి యుద్ధాన్ని ఈ ప్రదేశంలోనే చేశారని ఒక చరిత్ర ఈ ప్రదేశానికి ఉన్నది. గురు గోవింద్ సింగ్ ఈ యుద్ధం చేసేనాటికి అతని...
శివ దేవాలయం,పాంట సాహిబ్ నుండి 4.5 కి. మీ. అవతల ఉన్న పత్లియన్ లో ఉన్నది. హిందూ పురాణాల ప్రకారం, దుష్ట శక్తులను వినాశనం చేసే దేవుడు, శివుడు, ఈయనకు ఈ ఆలయం అంకితం చేయబడింది. ఈ దేవాలయానికి చుట్టూ పచ్చని వారి పొలాలు మరియు సాల్ చెట్లు ఉండి, దీని అందాన్ని ఇనుమడింప...
ష్రిన్ ఆఫ్ బాబా గరీబ్ నాథ్, పాంట సాహిబ్ నుండి 8 కి. మీ. దూరంలో ఉన్నది. ఈ పవిత్రమైన స్థలం యొక్క ప్రత్యేకత ఏమిటంటే సంతానం లేని స్త్రీలు ఇక్కడ ప్రార్థనలు చేస్తే, సంతానం కలుగుతుందని నమ్మకం. దీని చుట్టూ దట్టమైన ఆకుపచ్చని సాల్ అడవులు ఉండి కన్నులకు దృశ్యకావ్యంగా ఉంటుంది....
గురుద్వారా షేర్ ఘర్ సాహిబ్, పాంట సాహిబ్ నుండి 12 కి. మీ. దూరంలో ఉన్న ఒక ప్రాచుర్యం పొందిన సిఖ్ ప్రార్థనా కేంద్రం. 10వ సిఖ్ గురు, గురు గోవింద్ సింగ్ ఈ స్థలంలో పులిని తింటున్న మనిషిని శిరచ్చేదం కావించాడని, ఈ కారణంగా ఇక్కడ గురుద్వారా కట్టారని ఒక నమ్మకం.
రామ దేవాలయం, పాంట సాహిబ్ వద్ద ఉన్న యమున బ్రిడ్జి దగ్గర ఉన్న ఒక హిందూ మత దేవాలయం. ఇది పాల రాతితో చేసిన కట్టడం. దీనిని రాజ ప్రతాప్ చంద్, 1889 లో అతని భార్య కన్నా ముందు, కాంగ్రాకు చెందిన ఒక అప్పటి రాజు, గుర్తుగా కట్టారు. దీనిని 'మందిర్ శ్రీ దెఇ జి సాహిబా' అని కూడా...