విమాన ప్రయాణం పర్భానికి నాందేడ్ స్ధానిక విమానాశ్రయం సమీపం. సుమారు 60 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఈ విమానాశ్రయంనుండి విమానాలు వారానికి నాలుగు రోజులు నడుస్తాయి. విమానాశ్రయంనుండి పర్భానికి టాక్సీలు లభ్యంగా ఉంటాయి. ముంబైలోని ఛత్రపతి శివాజి అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కూడా దేశీయ, విదేశీయ పర్యాటకులు ప్రయాణించవచ్చు.