బస్ ప్రయాణం పర్భాని నుండి మహారాష్ట్ర లేదా దేశంలోని ఇతర నగరాలకు ప్రభుత్వ మరియు ప్రయివేటు బస్సులు నడుస్తాయి. ప్రయివేటు బస్సులు ఎ.సి. కలిగి ప్రభుత్వ బస్సులకంటే సౌకర్యంగా ఉంటాయి. పూనే నుండి ఎ.సి. బస్సు ఛార్జీలు రూ. 300 నుండి రూ.500 మధ్య బస్సుని బట్టి ఉంటాయి.