జంబులింగేశ్వర దేవాలయాన్ని క్రీ.శ. 7వ శతాబ్దంలో నిర్మించారు. ఇది ఒక ప్రసిద్ది గాంచిన పుణ్యక్షేత్రం. ఈ దేవాలయంలోకి ప్రవేశించగానే భక్తులు మాత పార్వతిని, శివ భగవానుడిని, నందిని దర్శిస్తారు. కడసిద్ధేశ్వర దేవాలయంలో వలెనే, ఇది కూడా అయిదు మిద్దెలతో నిర్మించబడింది.
...ఈ దేవాలయాన్ని సర్కి 740 ఎఢిలో రాణి లోకమహాదేవి తన భర్త విక్రమాదిత్య 2 పల్లవులను ఓడించిన గుర్తుగా నిర్మించారు. దీనిని 8వ శతాబ్దంలో నిర్మించారు. విరూక్ష దేవాలయ శిల్ప శైలి కంచిలోని కైలాసనాధ దేవాలయాన్ని అనుకరించబడింది. దేవాలయంలో హిందూ దేవతలైన ఉగ్రనరసింహ, నటరాజ,...
పట్టడకాల్ లో వివిధ దేవాలయాలను దర్శించిన యాత్రికులు భూతనాధ దేవాలయం రోడ్డులో కల శిల్పాల మ్యూజియం కూడా చూడాలి. ఈ మ్యూజియంను భారత దేశ పురావస్తు శాఖ నిర్విస్తోంది. ఈ మ్యూజియంలో అరుదైన శిల్పాలు, చెక్కడాలు అతి ప్రాచీనమైనవి చూడవచ్చు.
స్ధానికంగా ఈ జైన మందిరాన్ని జైన నారాయణ అని కూడా పిలుస్తారు. దీనిని 9వ శతాబ్దంలో మన్య ఖేతకు చెందిన రాష్ట్ర కూటులు నిర్మాణం చేశారు. వీరు తమ నిర్మాణాలలో ద్రవిడ శైలి కళా చెక్కడాలను చేశారు. ఈ జైన దేవాలయం ఎంతో పటిష్టమైనదిగా అతి పెద్ద బలమైన రాళ్ళతో కట్టబడింది. పర్యాటకులు...
సంగమేశ్వర దేవాలయాన్ని గతంలో విజయేశ్వర దేవాలయం అనేవారు. దీనిని చాళుక్య రాజు విజయాదిత్య సత్యశ్రయ సర్కా 733 లో నిర్మించాడు. దేశంలోనే ఇది ప్రాచీన దేవాలయంగా ఈ ప్రాంతంలో చెప్పబడుతోంది. ఈ నిర్మాణం ద్రవిడ శిల్ప శైలి కలిగి ఉంటుంది. లోపలి ప్రాకారం, హాల్, కలవు. బయటి ప్రాకారం...
పాపానాధ దేవాలయం విరూపాక్ష దేవాలయానికి దక్షిణంగా ముక్తేశ్వరుడి కొరకు నిర్మించబడిని చిన్న దేవాలయం. ఈ నిర్మాణం సుమారు క్రీ.శ 740 సంవత్సరంలో చేశారు. హాలు లోపలిభాగ ప్రవేశంలో నంది మరియు వీరభద్ర విగ్రహాలుంటాయి. పర్యాటకులు ఈ దేవాలయంలో మంటపానికి ఆధారంగా కల 16 అతి పెద్ద...
మల్లిఖార్జున దేవాలయం చాలా పురాతనమైనది. దీనిని 7వ శతాబ్రదంలో త్రైలోక్య మహాదేవి నిర్మించింది. ఈమె విక్రమాదిత్యుడి రెండవ రాణి. తన భర్త పల్లవులపై గెలుపు పొందిన కారణంగా ఆమె విరూపాక్ష దేవాలయం నిర్మాణం అయిన వెంటనే దీనిని నిర్మించాలని ఆదేశించింది.
ఈ కట్టడం...
గల్గనాధ దేవాలయం విరూపాక్ష దేవాలయానికి ఉత్తర దిశగా ఉంటుంది. దీనిని క్రీ. శ. 8వ శతాబ్దంలో నిర్మించారు. ఈ దేవాలయం ఆవరణలో ప్రవేశించిన భక్తులు సుఖానస మరియు నవరంగ, మరియు ఒక శివలింగాన్ని చూడవచ్చు. గర్భగృహం చుట్టూ ఉన్న ప్రాంగణం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. చిన్న సైజు...
కాడ సిద్ధేశ్వర దేవాలయం సుమారు క్రీ.శ. 7వ శతాబ్దంలో నిర్మించబడింది. క్రిందిభాగం అయిదు దంతులు వేసి ఎత్తుగా నిర్మించారు. ఈ దేవాలయం లో శివుడు ఒక చేతిలో తన త్రిశూలాన్ని ధరించి దర్శనమిస్తాడు. పర్యాటకులు ఈ దేవాలయాన్ని చూసేందుకు ఎంతో ఆసక్తిగా వస్తారు.
ఈ...