చారిత్రక ప్రాధాన్యం టిరాకోల్ కోట నిర్మించిన తర్వాత దీర్ఘకాలం అది సావంతవాడి పాలకుడు మహారాజ ఖేమ్ సావంత్ భోంస్లే ఆధీనంలోనే ఉండిపోయింది. ఈ కోట ఒక దక్షిణ మహారాష్ట్ర టవున్ షిప్ గా ఉండిపోయింది. మహారాష్ట్ర లో చివరిదిగాను గోవాలో మొదటిదిగాను ఈ ప్రాంతం ఉంటుంది.
...