పునలూర్ వేలాడే వంతెనను 1877 సంవత్సరంలో కల్లాడ నదిపై బ్రిటీషర్ అయిన ఆల్బర్ట్ హెన్రీ నిర్మించాడు. వాహన రవాణా కొరకు దీనిని నిర్మించారు. దీని నిర్మాణానికి ఆ కాలంలో ఆరు సంవత్సరాలు పట్టిందని చెపుతారు. ఈ వేలాడే బ్రిడ్జి పై నడవాలంటే ప్రజలు సందేహ పడేవారు. వారి సందేహాన్ని...