మంజరాబాద్ ఫోర్ట్ జాతీయ రహదారి నెం.48 పై ఉంది. సకలేశ్ పూర్ వెళ్ళే పర్యాటకులు దీనిని తప్పక చూడాలి. ఆర్చీ ప్రవేశ ద్వారాలతో సముద్ర మట్టానికి 3,240 అడుగుల ఎత్తున ఈ కోట ముస్లిం శైలి శిల్ప కళను ప్రదర్శిస్తుంది. ఈ కోటను మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ నిర్మించాడు....
బిస్లే ఘాట్ ను బిస్లే రిజర్వ్ ఫారెస్ట్ అని కూడా అంటారు. ఈ అడవిలో పులులు, నాగుపాములు, జింకలు వివిధ రకాల పక్షులు ఉంటాయి. బిస్లే కొండ లేదా సన్నీ పర్వతం అనేది బిస్లేఘాట్ లో ప్రధాన ఆకర్షణ. ఈ విహార ప్రదేశం నుండి పర్యాటకులు కనులకు విందు చేసే అందమైన పడమటి కనుమల...