అజింక్యతారా కొండ పైన నిర్మించిన అజింక్యతారా కోట సముద్ర మట్టానికి 1006 మీటర్ల ఎత్తున వుంది. సాంగ్లి జిల్లాలోని ఈ కోటను సప్తర్షి కోట అని కూడా పిలుస్తారు.ఈ కోటను శిలార్ వంశానికి చెందిన భోజ రాజు నిర్మించాడు. దీన్ని 1857 సిపాయిల తిరుగుబాటులో అసువులు బాసిన వీరుల...
సజ్జనగడ కోట సతారా నుంచి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో వుంది. 10వ శతాబ్దంలో నిర్మించిన ఈ కోట ప్రాంతంలోనే సమర్ధ రామదాస స్వామి సమాధి చెందారు. ఆయన శివాజీ మహారాజుకు గురువు. పూర్వం ఈ కోటను ఆశ్వలాయన గడ లేదా ఆస్వాల్గడ్ అనీ పిలిచేవారు.312 మీటర్ల ఎత్తున, 1525 చదరపు మీటర్ల...
సాంగ్లి జిల్లాలోని కొయినా డ్యాం మహరాష్త్రలోని పెద్ద డ్యాం లలో ఒకటి. 1963 ప్రాంతంలో కొయినా నది మీద ఈ ఆనకట్ట ను నిర్మించారు.ఈ డ్యాం 98.78 టి ఎం సి ల నీరు నిల్వ చేసే సామర్ధ్యం కలిగి వుండి, 1920 మెగావాట్ల జలవిధ్యుత్ కేంద్రంగా పనిచేస్తోంది.ఈ డ్యాం మీ కుటుంబంతో సాయంకాలం...
తోసే ఘర్ జలపాతం ప్రఖ్యాత యాత్రికుల విహార కేంద్రం. సతారా నుంచి కేవలం 35 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ ప్రాంతం వర్షాకాలం లో అందమైన దృశ్యాలను ఆవిష్కరిస్తుంది.ఇక్కడి జలపాతం చాలా రమణీయంగా వుంటుంది – ఈ ప్రదేశంలో వుండే చల్లని వాతావరణం కోసం, నీటి జల్లుల కోసం యాత్రికులు...
సతారా జిల్లా నుంచి 22 కిలోమీటర్ల దూరంలో వున్న కౌస్ మైదానం, సరస్సు అన్ని రకాల యాత్రికులను ఆకర్షిస్తున్నాయి. పూల మైదానంగా కూడా పిలువబడే ఈ ప్రాంతం ప్రఖ్యాత విహార కేంద్రం.కళ్ళు చెదిరేలా 3500 అడుగుల ఎత్తున వున్న ఈ కౌస్ మైదానం 150ఏళ్ళ క్రితం 1844లో నిర్మించారు. ఇక్కడి...
ప్రకృతి ప్రేమికులేవరికైనా మాయాని పక్షుల కేంద్రం చాలా ఆనందం కలిగిస్తుంది. ఇది సతారా నగరం నుంచి 65 కిలోమీటర్ల దూరంలో వుంది.భారత దేశంలోని ప్రముఖ పక్షుల కేంద్రమైన ఈ ప్రాంతం చాలా వలస పక్షులకు ప్రతి ఏటా నిలయంగా మారుతోంది.బ్రాహ్మిణి బాతులు, నల్ల ఇబిస్, ఫ్లేమింగోలు, రంగుల...