సిద్దేశ్వర దేవాలయం ఒక అందమైన సరస్సు మధ్య ఉండి అన్ని వైపుల నీటితో చుట్టబడి ఉంది. షోలాపూర్ నగరం మొత్తానికి మనోహర దృశ్యాల పర్యాటక ప్రాంతంగా భావి౦చబడుతుంది.ఈ దేవాలయం శ్రీ మల్లికార్జునుని శిష్యునిచే నిర్మించబడినది. శ్రీ మల్లికార్జున శ్రీ శైలం లోని శ్రీ సిద్ధ రామేశ్వర్...
షోలాపూర్ నుండి 45 కిలోమీటర్ల దూరంలో కల నల్దర్గ్ కోట ఒక ప్రసిద్ధ చారిత్రిక కట్టడం. ఇది మహారాష్ట్ర లోని ఒస్మనాబాద్ జిల్లాలో ఉంది. మొఘల్ సామ్రాజ్యానికి వశం కాకముందు గతంలో బహమనీ సుల్తానుల ఆధీనంలో ఉన్నపుడు ఈ కోటను ఎరాల్ గా పిలిచేవారు.ఇక్కడి ప్రాంతీయ భాషలో నర,...
ఆదిల్ షా 1557 లో చాంద్ బాడి చెరువును నిర్మించాడు.బీజాపూర్ కు తూర్పు సరిహద్దున కల ఈ చెరువు నిర్మించడానికి సుమారు మూడు సంవత్సరాలు పట్టింది.విజయనగర సామ్రాజ్య పతనానంతరం కోటగా బీజాపూర్ నందు అనేక మంది ప్రజలు స్థిరపడ్డారు. 20 మిలియన్ లీటర్ల భారి నీటి నిల్వ...
షోలాపూర్ నగరం నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీజాపూర్ గ్రామంలో గోల్ గుంబద్ ఉంది. దీని విశిష్ట మైన వాస్తు శైలి వల్ల భారతదేశ పురాతన సాంస్కృతిక చరిత్ర నందు ఒక అత్యంత ప్రముఖ స్థానాన్ని కల్గి ఉంది. ఈ కప్పు పాదాన్ని తామర, గులాబీ దళాలు చుట్టి అప్పుడే...
అసర్ మహల్ అప్పటి రాజుల కాలంలో న్యాయస్థానంగా వాడారు. 1646 లో మొహమ్మద్ ఆదిల్ షా నేతృత్వంలో దీనిని నిర్మించారు.ఈ నిర్మాణం సుమరు మూడున్నర శతాబ్దాల కిందటిది.న్యాయస్థానంగా నే గాక ప్రవక్త గడ్డపు వెంట్రుకలు సంరక్షించే ప్రముఖ ప్రదేశంగా అసర్ మహల్ పేరు పొందింది.
ఈ...
షోలాపూర్ జిల్లాలోని పక్షులను తిలకించే కేంద్రమైన మోతీ బాగ్ ను ప్రాంతీయంగా కంబర్ తలావు సరుస్సు అని కూడా అంటారు.ప్రకృతి ప్రియులు ,పక్షులను తిలకించే వారికీ ఎంతో నచ్చే మోతీ బాగ్ సరస్సు ను ఎన్నో వలస పక్షులు తమ తాత్కాలిక నివాసంగా ఏర్పాటు చేసుకొంటాయి.కంబర్ తలావులో...
షోలాపూర్ జిల్లా లోని మోతీ బాగ్ తలావు లేదా సరస్సు, నన్నాజ్ లోని గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ సంక్చురి దగ్గరలోని పురాతన దేవాలయమైన రేవణ సిద్దేశ్వర మందిర్ ఉంది. ఈ మూడు ప్రధాన ఆకర్షణలు ఉండటంతో ఈ ప్రాంతం ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం, అంతర్జాతీయ పక్షుల పార్క్ గా పేరు...
షోలాపూర్ పరిసరాలలో భుయికోట్ కోట ఒక ప్రధాన ఆకర్షణ. క్రీ.శ. 14 వ శతాబ్దంలో మధ్య యుగంలో బహమనీ వంశ పాలనలోనే దీనిని కట్టారు. ఈ కోట లో ఔరంగజేబు కొంత సమయం గడిపాడనడానికి చారిత్రిక ఆధారాలు ఉన్నాయి. రెండో పీష్వా బాజీరావు నకు ఈ కోట ను అప్పగించిన తర్వాత అతను...
తుల్జాపూర్ గ్రామంలో గల తీర్థం వలె శ్రీ దాహిగాన్ తీర్థ్ కూడా షోలాపూర్ జిల్లాలో అదే పేరుతో గల గ్రామంలోని ఒక ప్రసిద్ధ జైన తీర్థయాత్ర ప్రాంతం.ఈ ప్రార్ధన మందిరం 244 సెంటిమిటర్ ఎత్తుగల నల్ల రంగు భగవాన్ మహావీరుని విగ్రహాన్ని కల్గి ఉంది. ఈ విగ్రహం పద్మాసనంలో...
కుడల్ సంగం ఒక చారిత్రక ప్రాధాన్యత కల్గిన తీర్థయాత్ర కేంద్రం షోలాపూర్ జిల్లా లో సైన, భీం నదుల ఒడ్డున గల ఈ ప్రాంతం ఒక ఉత్తమ పర్యాటక ప్రదేశం.ఈ ప్రదేశపు చరిత్ర సుమారు 800 సంవత్సరాల కిందటిది.కుడల్ సంగం నందు హేమండ్పతి శైలిని పోలి పురాతన దేవాలయం ఉంది. భారత దేశం లో...
వేల పుర అనే చిన్న గ్రామం షోలాపూర్ జిల్లా లో పంధర్ పుర నుండి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఈ గ్రామానికి ఈశాన్య దిక్కున చారిత్రికంగా ప్రాధాన్యత కల్గిన ఒక ముఖ్య దేవాలయం ఉంది. ఇది హేమండ్పతి వాస్తు శైలి లో నిర్మించబడి పురాతన అందానికి తార్కాణంగా కలదు.ఈ దేవాలయం...
ఇంద్ర భవనం 1907 లో ఒక శతాబ్దం క్రితం నిర్మించి ప్రారంభించబడినది. దీనిని దివంగత శ్రీ అప్పసాహేబ్ వరద్ ఏర్పాటు చేసారు.మూడు అంతస్తుల కల్గిన ఈ భవనం ప్రస్తుతం షోలాపూర్ మునిసిపల్ కార్పోరేషన్ వారి నిర్వహణ లో ఉందిఈ ఆకర్షణను ప్రతి రోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల...
బి.యస్. కులకర్ణి 1971 లో కనుగొనిన బట్టమేక పిట్టల సంరక్షణ కేంద్రం నన్నాజ్ అనే పేరుతో ప్రసిద్ధ చెందింది . షోలాపూర్ జిల్లాలో విస్తరించి ఉన్న ఈ అభయారణ్యం వలన ఈ ప్రాంతం అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది.స్థానికంగా మల్దోక్ అనబడే భారత బట్ట మేక పిట్ట...
ఎకరుఖ్ హిప్పర్గ తలావు వాస్తవానికి హిప్పర్గ తలావ్ గా పిలువబడే హిప్పర్గ సరస్సు ఎక్ రుఖ సరస్సుల కలయికతో ఏర్పడినది. ఎకరుఖ్ చెరువు ఈ సరస్సుకు అనుకొని ఉంది. షోలాపూర్ బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు ఈ చెరువును నిర్మించారు. దీనిని కాల్నాల్ ఫైఫ్ ఏర్పాటు చేసాడు.ఈ...
మతపరంగా ప్రాముఖ్యత కల్గిన అనేక దేవాలయాలు కల్గిన గ్రామం కర్మల. బర్షి, మంగల్వేద తో కలిపి ఈ మూడు ప్రాంతాలు చారిత్రిక ప్రాధాన్యత కల్గి ఇక్కడ నివసించిన చాల మంది సాధువుల వలన తీర్థ యాత్ర స్థలాలుగా అభివృద్ధి చెందాయి.కర్మలలో దేవాలయ వాస్తు శైలి ఒక విశిష్టత ను కల్గి...