టాబో మఠాన్ని గొప్ప పండితుడు అయిన రిచేన్ జాంగ్ పో క్రి. శ. 996 లో స్పితి వాలీ లో స్థాపించారు. దీనిలో ఆధునిక విద్యలు నేర్పించాలని ధ్యేయంగా కలదు. 11 మరియు 20 శతాబ్దాల మధ్య ఈ సంస్థ ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. టిబెట్ కళా రంగం ఎంతో అభివృద్ధి చెందినది.
ఈ మఠం హిమాలయ పర్వత శ్రేణులలో చాలా పురాతనమైనది. ప్రపంచం లోని అనేక ప్రాంతాల నుండి పర్యాటకులు వచ్చి ఇక్కడ కల అందమైన పెయింటింగ్ లు, చిత్రాలు మరియు పురాతన గ్రంధాలను గోడలపై కల లిఖితాలను చదివి ఆనందిస్తారు.



Click it and Unblock the Notifications