తలకాడు వెళ్ళే పర్యాటకులు పట్టణంలో ప్రధాన ఆకర్షణ అయిన అర్కేశ్వర దేవాలయం చూడాలి. ఇక్కడ ఒక శివలింగం ఉంటుంది. 12 సంవత్సరాలకొకసారి జరిగే పంచలింగదర్శన లో ఈ దేవాలయం అత్యధిక యాత్రికులను ఆకర్షిస్తుంది. భైరావర్, దుర్గ, అభయంగర లింగం విగ్రహాలు ఇక్కడ ఉంటాయి. అర్కేశ్వర దేవాలయం...
కావేరి నది ఒడ్డునగల సోమనాధపుర గ్రామంలో ఈ దేవాలయం ఉంది. దీనిలో వేణుగోపాలస్వామి మరియు చెన్నకేశవ స్వామి ఆలయాలుంటాయి. 1296లో హోయసల రాజు నరసింగ వేణుగోపాల స్వామి దేవాలయాన్ని, నిర్మించగా చెన్నకేశవ దేవాలయాన్ని 1268 లో హొయసల జనరల్ సోమనాధ్ నిర్మిస్తాడు.దేవాలయంలో...
ఈ దేవాలయాన్ని 1911 లో తవ్వకం చేసి బయటకు తీశారు. దీనిని హొయసల రాజు విష్ణువర్ధన్ నిర్మించారు. దీనిలో కీర్తి నారాయణ మరియు రంగనాధ విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ దేవాలయ సముదాయంలో నమ్మళ్వార్, రామానుజ మరియు వేదాంత దేశికర్ల విగ్రహాలు కూడా ఉంటాయి. విశ్వసేనార్ మరియు యోగ...
తలకాడు దర్శించేవారు ఇక్కడకల మల్లిఖార్జున దేవాలయం చూసి తీరాల్సిందే. ఈ దేవాలయంలో మాత భ్రమరాంబ విగ్రహం మరియు చిన్న లింగం మల్లిఖర్జున స్వామికి ఉంటుంది. సన్నిహితంగా పరిశీలిస్తే, భక్తులు లింగంపై కొన్ని పాద ముద్రలు చూస్తారు. ఈ ముద్రలు స్ధానికులమేరకు కామధేనువువి అని...
ఈ దేవాలయంలో ఒక పెద్ద శివలింగం ఉంటుంది. దీనిని గంగ వంశ రాజులు నిర్మించారు. ఈ శివలింగాన్ని బ్రహ్మ ప్రతిష్టించాడని చెపుతారు. మరుళేశ్వర దేవాలయంలో తిరుమాల్, వీరభద్ర, మహేశ్వర, షన్ముగ, అంబిగ, నవగ్రహాలు, గణపతి మరియు సూర్య భగవానుల విగ్రహాలను కూడా చూడవచ్చు. ఇవి...
దీనిని గంగ రాజులు నిర్మించారు. దీనిలో శివలింగం ఉంటుంది. రోజులో అనేక సార్లు ఈ లింగం రంగు మారుతుంది. ఉదయం ఎరుపు, మధ్యాహ్నం నలుపు, రాత్రులందు తెలుపు రంగులో ఉంటుంది. అనేకమంది భక్తులు దర్శించి ఆనందిస్తారు.
తిరుమ కూడల్ నర్సిపూర్ కూడా ఒక యాత్రాస్ధలమే. తలకాడు నుండి 16 కి.మీ. లు ఉంటుంది. దక్షిణ భారత దేశంలో మూడు సంవత్సరాలకు ఒక సారి వచ్చే కుంభ మేళ జరుగుతుంది. హిందువులకు ప్రయాగ స్ధాయి పుణ్యక్షేత్రంగాను, దక్షిణ కాశి గాను పేరుపడింది. ఈ పట్టణంలోని అన్ని దేవాలయాలకంటే...
సమయం దొరికితే పర్యాటకులు వైద్యనాధేశ్వర దేవాలయం తప్పక చూడాలి. ఇక్కడ మాత మనోమణి, లార్డ్ మురుగన్, గణపతి ఉంటారు. ఒక మంటపంలో దుర్గామాత, శారదాంబ, నటరాజ, భద్రకాళి, దుర్గ మరియు కాళికాంబ ఉంటారు. ప్రస్తుతం ఇసుకలో కూరుకుపోయిన ఈ దేవాలయం 14వ శతాబ్దంలో చోళ రాజ్యం లో...