సెయింట్ జోసెఫ్ కాథెడ్రల్ ఆదిలాబాద్ పురపాలక పట్టణంలో గలదు మరియు ఒక ప్రపంచ ప్రసిద్ది చెందిన చర్చి కూడా ఉంది. ఈ చర్చి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అత్యుత్తమ కేథడ్రల్ అంటారు.
సెయింట్ జోసెఫ్ చర్చి ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మరియు అన్ని మతాల ప్రజలు చర్చి లోపల మాస్...
101 ద్వారాల గృహం పోచంపల్లి పట్టణం లోని ఒక ఆసక్తికరమైన పురాతన భవనం. కనీసం 150 సంవత్సరాల వయసు కలదిగా భావించబడుతున్న ఈ భవనాన్ని గ్రామ ఆదాయ ప్రధానాధికారి నిర్మించాడు. మనోహరమైన దృశ్యాలని చూపించే 101 తలుపులు, కిటికీలు ఉండటం వల్ల భవనానికి ఆ పేరు పెట్టారు.
అనేకమైన...
నిజామాబాద్ కోటకు చారిత్రిక మరియు మతపర ప్రాముఖ్యత కలదు. దీని దూరం హైదరాబాద్ నుండి సుమారు 200 కి. మీ. లు మాత్రమే కనుక పర్యాటకులు తేలికగా దీనిని చేరవచ్చు. ఈ కోట మహారాష్ట్ర సరిహద్దులలో వున్న కారణంగా అక్కడనుండి కూడా పర్యాటకులు వస్తారు.
10 వ శతాబ్దానికి చెందిన ఈ...
నాగార్జునసాగర్ డాం ప్రారంభించేనాటికి అది ప్రపంచంలోకల్లా ఇటుక,రాతితో నిర్మించబడ్డ పెద్ద ఆనకట్ట. ఆంధ్ర ప్రదేశ్ నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జునసాగరు పట్టణానికి సమీపంలో ఈ ఆనకట్ట ఉన్నది.
నాగార్జునసాగర్ ఆనకట్ట కృష్ణ నది మీద నిర్మించబడింది. ఆనకట్ట మీద ప్రాజెక్ట్...
సెయింట్ జోసెఫ్ కాథెడ్రల్ ఆదిలాబాద్ పురపాలక పట్టణంలో గలదు మరియు ఒక ప్రపంచ ప్రసిద్ది చెందిన చర్చి కూడా ఉంది. ఈ చర్చి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అత్యుత్తమ కేథడ్రల్ అంటారు.
సెయింట్ జోసెఫ్ చర్చి ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మరియు అన్ని మతాల ప్రజలు చర్చి లోపల మాస్...
ఖమ్మం కోటను క్రీ.శ. 950 సంవత్సరంలో కాకతీయ రాజుల పాలనలో ఉన్నపుడు నిర్మాన్ని ప్రారంభించారు. అయితే, ఈ కోట వారి కాలంలో పూర్తి కాలేదు, ముసునూరి నాయక్ లు, వెలమ రాజులు ఈ కోట నిర్మాణాన్ని వారి ఆధీనంలోకి తీసుకున్నారు. 1531 లో కుతుబ్ షాహీల పాలనలో నూతన భవంతులు, గదులతో ఈ కోట...
ఈ దేవాలయం లో రాముడు, సీతా, మరియు లక్ష్మణుడు విగ్రహాలు వుంటాయి. పర్ణశాల నుండి 35 కి. మీ. ల దూరం లో భద్రాచలం టవున్ లో ఈ గుడి వుంటుంది. ఈ దేవాలయం రాముడు లంకకు వెళ్ళే సమయం లో నదిని దాటిన ప్రదేశం లో నిర్మించారు.
ఈ గుడి కి సంబంధిచిన మరో కధ గా రాముడి గొప్ప...
పానగల్ సోమేశ్వర ఆలయం, నల్గొండ పట్టణానికి దగ్గరలో నల్గొండ జిల్లా లో భాగమైన పానగల్ గ్రామంలో ఉంది. ఈ గ్రామం హైదరాబాద్ నగరానికి 101 కిలోమీటర్ల దూరంలో ఉంది.
చరిత్రకారుల ప్రకారం, పానగల్ కాకతీయ రాజుల రాజధానిగా ఉన్నప్పుడు అభివృద్ది చెందిన పట్టణం. కాకతీయులు ఈ...
పోచారం అభయారణ్యం మెదక్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ నుండి 115 కిలోమీటర్ల దూరంలో ఉంది. దురదృష్టవశాత్తూ, ఈ అభయారణ్యానికి చేరడానికి ఏ విధమైన ప్రభుత్వ రవాణా సౌకర్యం లేదు. మీరు ఒక ప్రైవేట్ బస్సు లేదా ఒక స్వంత వాహనం ద్వార ఈ ప్రాంతానికి చేరవచ్చు
పురాతన...
క్రి.శ. 1591 లో మొహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా చేత చార్మినార్ నిర్మించబడినది. ఇప్పటికీ హైదరాబాద్ నగరానికి ఈ చార్మినార్ ముఖ్యమైన కట్టడం గా పేరొందింది. హైదరాబాద్ నగరంలో ఉన్న ఈ చారిత్రక నిర్మాణం అంతర్జాతీయ గుర్తింపు పొందింది. చార్మినార్ పేరు 'చార్' మరియు 'మినార్' అనే...
వరంగల్ నగరంలోఅందరిని నిలువరించే ఆకర్షణలలో ఒకటి వరంగల్ కోట. దక్షిణ భారత దేశంలో శిల్ప కళకు ఉదాహరణ ఈ కోట. గణపతిదేవుడు 1199 ఏ.డి. లో కోట భవనం నిర్మాణం ఏర్పాటు చేసాడు మరియు 1261 ఏ.డి. లో అతని కుమార్తె రాణి రుద్రమ దేవి దానిని పూర్తి చేసింది.
ప్రస్తుతం శిధిలావస్థలో...
భద్రాచల రామ దేవాలయం లో రాముడు, సీతా దేవి విగ్రహాలే కాక ఆలయం లోని వివిధ ప్రదేశాలలో ఇంకా ఇతర దైవాలు అంటే, విష్ణు, నరసింహ, శివ మొదలైన దేముళ్ళ విగ్రహాలు కూడా వుంటాయి.
ఈ దేవాలయం భద్రాచలం టవున్ కు సుమారు 35 కి. మీ.ల దూరం లో వుంటుంది. రాముడి భక్తులు ప్రతి...
ఖమ్మం లక్ష్మీ నరసింహ ఆలయం ఖమ్మం నగరం నుండి కేవలం 46 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం నగరం శివార్లలో ఉంది, దీనిని రోడ్డు ద్వారా తేలికగా చేరుకోవచ్చు.
ఈ ఆలయం ఖమ్మం నగరానికి అభిముఖంగా కొండపై నిర్మించ బడింది. ఖమ్మం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఖమ్మంలో, నగరంలోని...
హైదరాబాద్ నగరానికి 11 కిలో మీటర్ల దూరంలో ఉన్న గొల్కండ ఫోర్ట్ లేదా గొల్ల కొండ ఫోర్ట్, గొర్రెల కాపరుల పర్వతాన్ని తెలుపుతుంది. 15 వ శతాబ్దంలో గోల్కొండ ఎంతో కళకళ లాడేది, కానీ ఇప్పుడు శిధిలమవుతున్న పురాతణ వైభవం మాత్రమే కనిపిస్తుంది. 1512 నుండి నగరాన్ని పాలించిన ఖుతుబ్...
ఫణిగిరి, నల్గొండ పట్టణం నుండి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక బౌద్ధ ప్రాంతం. ఆంద్ర ప్రదేశ్ పురావస్తు, మ్యూజియాల శాఖ వారు ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపిన తర్వాత ఈ మధ్య కాలంలో కనుగొనబడింది.ఫణిగిరి లో ఒక పెద్ద స్తూపం ఉన్న ఒక పెద్ద సముదాయం, స్తూపాలు నిర్మించిన రెండు పెద్ద...