రాహువుకు చెందిన ఈ ఆలయం తమిళనాడులోని తొమ్మిది నవగ్రహ ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం కుంబకోణం నగర౦ నుండి తూర్పు దిక్కున 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరునగేశ్వరంలో ఉంది. ఈ ఆలయం తన సహచరి గిరి గుజాంబిక (పార్వతి) తో కలసి ఉన్న నాగనాథస్వామి (శివుడు) కు చెందినది. ఈ దేవత రెండు ప్రక్కల...
ఒప్పిలియప్పన్ ఆలయం తిరునగేశ్వరం నుండి అర కిలోమీటర్ దూరంలో కుంబకోణం నగరానికి దక్షిణాన సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. పెరుమాళ్ నూట ఎనిమిది దివ్యదేశాలలో ఈ ఆలయం ఒకటి, భూమాదేవి పుట్టిన ప్రాంతం (అవతార స్థలం). ఈ ఆలయంలో ప్రధాన దైవం పెరుమాళ్ (విష్ణువు) ను ఒప్పిలియప్పన్...