తమిళనాడులోనే తిరునల్వేలిలోని నెల్లైఅప్పర్ ఆలయం అతి పెద్దది. క్రీ.శ. 700 పాండ్యులు నిర్మించిన ఈ ఆలయంలో శివుడు, పార్వతి దేవిల రెండు విలక్షణమైన విగ్రహాలు ఉన్నాయి. ఇవి 17 వ శతాబ్దంలో నిర్మించిన సంగిలి మండపంతో అనుసంధానమై ఉన్నాయి. ఈ ఆలయ గోపురాలను కూడా 17 వ శతాబ్దంలో...
మేల తిరువెంకటనాథపురం ఆలయం ఇదే పేరుతో ఉన్న ఆసక్తికర చిన్న గ్రామంలో ఉంది. ఒక చిన్న కొండపైన ఉన్న ఈ ప్రాంతాన్ని తిరునంకోవిల్ అని కూడా పిలుస్తారు. పురాణాల ననుసరించి వ్యాస మహర్షి శిష్యుడు పైలర్ సన్యాసి తమరబరని ఒడ్డున తప్పస్సు చేసాడని అంటారు. మహావిష్ణు అతని తపస్సుకు...
కప్పల మాతా చర్చి మేరీ మాతకు చెందినది. ఇది సముద్ర తీరంలో, ఓడను పోలిన ఆకారంలో కట్టిన చర్చి. సముద్ర కోత వలన అసలు కప్పల్ మాతా చర్చి ధ్వంసమయ్యింది. ఈ చర్చికి సంబంధించిన అనేక సంప్రదాయాలు, విశ్వాసాలు వాడుకలో ఉన్నాయి. ఇటువంటి ఒక సంప్రదాయం ప్రకారం యుక్తవయసులో ఉన్న స్త్రీలు...
శ్రీ అల్జియా మన్నార్ రాజగోపాలస్వామి ఆలయం సుమారు వెయ్యేళ్ళ కిందటిదే కాక దక్షిణ భారతదేశంలోని అతి పురాతన ఆలయాలలో ఒకటి. ఇక్కడి దైవాన్ని పూజించడానికి దేశం నలుమూలల నుండి భక్తులు భారీ సంఖ్యలో ఈ ఆలయానికి వస్తారు. సాధారణంగా ఈ ఆలయాన్ని సందర్శిస్తే భక్తులకు వచ్చిన తీవ్రమైన...
శ్రీ వరదరాజ పేరుమాళ్ ఆలయాన్ని కొన్ని శతాబ్దాల కిందట శ్రీ వరదరాజ పెరుమాళ్ స్వామికి విధేయుడు, భక్తుడు కృష్ణవర్మ రాజు కట్టించాడు. పురాణాలననుసరించి ప్రక్క రాజ్యానికి చెందిన రాజు ఇతనిపై దండెత్తినప్పుడు ఈ దేవుడు వీరరఘవన్ రూపంలో సహాయానికి వచ్చాడు. ఈ ఆలయాన్ని రాజు ఈ...
కీజ తిరువెంకటనాథ పురం, తిరునల్వేలి నుండి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామం. ఇక్కడ ఉన్న ఆలయాన్ని సాహిత్యపరంగా యెర్ర నెల అని అర్ధం వచ్చే “సెంగాని” , గా పిలుస్తారు. కాని ఈ పేరును సంగనిగా మార్చినప్పటి నుండి, ఈ ఆలయం శివునికి చెందినది. ఈ ఆలయం...