40 ఏళ్లకోసారి మాత్రమే దక్కే అత్తి వరదర్ దర్శన భాగ్యం..తిరిగి 2059లోనే..ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?
తమిళనాడులో కాంచీపురం ఆలయాల నగరంగా ప్రసిద్ది చెందినది. కంచిలో సుమారు 1000కి పైగా ఆలయాలున్నాయంటే ఆశ్చర్యం కలగకు మానదు. దక్షిణాపథంలో ఉన్న ఏకైక మోక్షపుర...
కంచి కైలాసనాథర్ ఆలయ శిల్పశైలి పర్యాటకులను ఆశ్చర్యచకితులను చేస్తుంది..!!
కంచి లేదా కాంచీపురం అనగానే మనకు టక్కుమని గుర్తుకువచ్చేది కంచి పట్టు చీరలు, బంగారు, వెండి బల్లి మాత్రమే కాదు, సుమారు వెయ్యికిపైగా దేవాలయాలు కలిగి ఉన్...
పార్వతీ, పరమేశ్వరుల పెళ్లికి సాక్షమైన మామిడి చెట్టును చూశారా?
భారత దేశంలో వైష్ణవ, శైవ క్షేత్రాలు వేర్వేరుచోట్ల ఉంటాయి. అయితే ఒకే చోట ఈ రెండు మతాలకు చెందిన విశిష్ట దేవాలయాలు ఉండటం చాలా అరుదైన విషయం. అటువంటి అరుదై...
40 ఏళ్లకు ఒకసారి 40 రోజులు మాత్రమే దర్శనం...సందర్శనతో మోక్షం మీ సొంతం
భారత దేశంలో ఒక్కొక్క దేవాలయాలనికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. కొన్ని దేవాలయాలు అక్కడ జరిగే పూజలు, హోమాలకు ప్రఖ్యాతి చెందితే మరికొన్నింటిలో శిల్ప క...
దేశంలో ఏకైక 30 అడుగుల విగ్రహం ఉన్న వామనాలయం...సందర్శిస్తే
తమిళనాడు పుణ్యక్షేత్రాలకు పెట్టింది పేరు. దేశంలో ఎక్కడా లేనటు వంటి దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. అందువల్లే తమిళనాడును టెంపుల్ స్టేట్ అని కూడా అంటారు. ము...
ఇక్కడి నుంచి గ్రహాంతర వాసులకు హలో చెప్పవచ్చా?..అందుకే రహస్యంగా
మహాబలిపురం ఒకవైపు చారిత్రక కళావైభవంతో, మరోవైపు ఆధ్యాత్మిక సంపదతో తలతూగుతూ పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. మామల్లాపురం గా కూడా పిలువబడే మహాబలిప...
3500 ఏళ్ల మామిడి చెట్టు ఉన్న పుణ్యక్షేత్రం ఇదే
ఐరావతం స్నానం చేసిన చోటు..చర్మ రోగాలన్నీ మాయమయ్యే క్షేత్రం ఇదే ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అస్తమించారు. ఈ కామకోట...
కంచిలోని బంగారు బల్లి వెనుక అసలు నిజాలు !
కంచి గురించి చాలా మంది కథలుకథలుగా చెపుతూవుంటారు. కథలు గురించి పక్కన పెడితే అక్కడఉన్న బల్లిని తాకితే మన మీద ఎప్పుడైనా బల్లి పడితే ఎలాంటి దోషాలూ రావు...
కాంచీపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయం చూసి తరించండి
తమిళనాడు మాజీముఖ్యమంత్రి అన్నాడియంకె అధినేత జయలలితను ఒక ఆలయంలో విగ్రహప్రతిష్ట బలిగొన్నట్టు వార్తలు. ఇదే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది.ఈ...
చిత్రగుప్తుని దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా ?
యమలీల, యమగోల, యమదొంగ .. లాంటి చిత్రాలను చూసినవారికి చిత్రగుప్తుడు గురించి తెలిసే ఉంటుంది. చిత్రగుప్తుడు హిందూ పురాణాల ప్రకారం మనుషుల పాప పుణ్యాల చిట...
కంచి లోని బంగారు, వెండి బల్లి రహస్యాలు మీకు తెలుసా ?
బల్లి ఒంటిమీద పడిందంటే జలదరించిపోతాం .. బల్లి అంటే భయపడేవారు లేకపోలేదు. సాధారణంగా ప్రతి ఇంట్లో బల్లులను చూస్తుంటాం గోడలపై. ఇది పాకే జీవి. కనుకనే గోడప...
వేదంతంగల్ ఒక పురాతన పక్షి అభయారణ్యం !
వేదంతంగల్, తమిళనాడులోని కాంచీపురం పట్టణానికి 45 కి.మీ. దూరంలో ఉన్న చిన్న గ్రామం. ఇది ఒక పక్షుల కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. వేదంతంగల్ పక్షుల కేంద్రాన...