చుట్టుపక్కల పర్వతాలను, అటవీ విశ్రాంతి మందిరాన్ని చక్కగా చూపించేదే అవాశబరి పాయింట్. ఇది మధ్యప్రదేశ్ సరిహద్దుకి దగ్గరగా వుంది.దగ్గరలోని జలీంద్రనాథ్ దేవాలయం ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణ. సమీపంలోని గోండ్ రాజా కోట చరిత్ర ప్రేమికులు చూసి తీరాల్సిన ప్రదేశం.



Click it and Unblock the Notifications