రోడ్డుమార్గం మహారాష్ట్రలోను, వెలుపల వున్న ప్రధాన నగరాల నుంచి ఇక్కడికి చాల బస్సు సర్వీసులు అందుబాటులో వున్నాయి. తోరన్మల్ నుంచి హైదరాబాద్, పూణే, ముంబై ల మధ్య నిత్యం ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు తిరుగుతూనే వుంటాయి. మీరు ఎంచుకున్న బస్సుని బట్టి చార్జీ వుంటుంది. ఏ సి బస్సుకు సుమారు 500 రూపాయలు అవుతుంది. తోరన్మల్ ముంబై నుంచి 500 కిలోమీటర్ల దూరంలో వుంది.