కాలినడకన 2300 మెట్లను ఎక్కి తిరుమలకు చేరిన ఆవు
జలపాతం అంటే అదేమో ఖుషి. పై నుండి పడే పాల వంటి జలపాతం, పక్శుల కిలకిల రావాలు, దట్టమైన సహ్యాద్రి అడవి, సువాసనలు గొలిపే పువ్వులు,ఆహా ఎంత సౌందర్యం. ఈ ప్రకృతి సౌందర్యాన్ని చూసి దేశమూలమూలల నుండే కాకుండా విదేశాలనుండి కూడా ప్రకృతిప్రేమికులు వస్తారు.
సామాన్యంగా ప్రతియొక్క దేశంలో కూడా అందమైన జలపాతాలు వుంటాయి. అయితే భారత దేశంలో అత్యంత ఎత్తైన జలపాతం గురించి మీకు తెలుసా? ఈ జలపాతం యొక్క విషాద
కథను వింటే ఎవరికైనా సరే దుఃఖం కలగకుండా వుండదు.
ఈ అందమైన జలపాతం వుండేది మేఘాలయ రాష్ట్రంలోని చిరపుంజిలో ప్రస్తుత వ్యాసంలో విషాద కథ వున్న జలపాతం గురించి తెలుసుకుంటాం.
భారతదేశంలోని అతి ఎత్తైన జలపాతం యొక్క విషాద కథ గురించి మీకు ఎంత తెలుసు?
టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి
1. జలపాతం
1115 అడుగుల ఎత్తులోవుండే మేఘాలయలోని చిరపుంజికి సమీపంలో నోకలికాయ్ జలపాతం భారతదేశం యొక్క అతిపెద్ద జలపాతంగా వుంది. ఈ జలపాతం కా లికై అనే విషాద మహిళ పేరు పెట్టడం జరిగింది.
PC:SangitaChatterjee
2. జంప్ ఆఫ్ కా లికై
ఖాసి భాషలో జలపాతం పేరు " జంప్ ఆఫ్ కా లికై " అని అర్ధం వచ్చే ఈ స్థలం మహిళా లికాయ్ కు సంభందించిన అందరూ చెప్పుకునే కథ.
PC:Dhwani Shree
3. విషాద కథ
విషాద కథ ప్రకారం లికాయ్ అనే మహిళ ఒకరు ఒక గ్రామంలో నివసిస్తూ వుండేది. అయితే ఆమె భర్త ,మరణిస్తాడు.
PC:भवानी गौतम
4. ఉద్యోగం
ఆమెకు ఒక చిన్నపాప వుంటుంది. జీవనం సాగించుటకు ఉద్యోగాన్ని చేయవలసివచ్చింది. అందువల్ల ఎక్కువసమయం ఆమెకు పుట్టిన బిడ్డతో గడపలేకపోయేది.
PC:Cryptickk
5.విరామం
తీరిక దొరికినప్పుడల్లా తన పాపను ఆడిస్తూ కాలం గడిపోయేది. తన ఒంటరితనంతో వున్న లికాయ్ భర్త మరణానంతరం మరొక పెళ్లి చేసుకుంటుంది.
PC:Sohel78bd
6. పునర్వివాహం
లికాయ్ మరలా పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్త కన్నా ఎక్కువగా తన బిడ్డను ప్రేమిస్తుంది. ఇది తన రెండవ భర్తకు ఇష్టంలేదు.
PC:Vikrantdhiman189381
7. చంపటం
అసూయపడి ఆ చిన్న పాపను ఆమె రెండవ భర్త చంపివేసెను. ఆ బిడ్డ తల మరియు ఎముకలు పారేసి మిగిలిన మాంసంలో వంటను తయారుచేస్తాడు
PC:Pic Boy 101
8. మాంసం
లికాయ్ తన కూతురికి తెలీకుండా ఇంటికి వెళ్ళాలి అనుకుంటుంది. పని చేసి ఆయాసంగా వున్నందువలన ఆమె వంటింట్లోకి వెళ్లి మాంసాన్ని తింటుంది.
PC:Kunal Dalui
9. బిల్ విత్తనం
పని ముగించుకుని తిరిగి వచ్చే సమయంలో బిల్ విత్తనాలు మరియు బిల్ ఆకులను కత్తిరించే స్థలంలో ఆమె భర్త కట్ చేసిన చేతి వేళ్ళను చూస్తుంది.
PC:Sujan Bandyopadhyay
10. అనుమానం
ఆ చేతి వేళ్ళ మాంసం తినేటప్పుడు ఆమెకు గుర్తుకు వస్తుంది. తన కూతురు కనిపించకుండా పోవటం ఏమయింది అన్న అనుమానం ఆమెకు వస్తుంది. తరువాత ఆమెకు అంతా అర్థమవుతుంది.
PC:Sujan Bandyopadhyay
11. దుఃఖం
తన కూతురుని ఆ స్థితిలో చూసిన కోపం మరియు దుఃఖం వల్ల ఆమె పిచ్చిదయిపోతుంది. తన కూతురిని తలచుకుని ఆమె కూడా ఆ జలపాతంలో దూకి చనిపోతుంది. అందువల్ల ఈ జలపాతాన్ని
విషాద నోకలికాయ్ జలపాతం అని పిలుస్తారు.
PC:PurohitHimanshu
12. ప్రకృతి సౌందర్యం
ఈ విషాద కథ పక్కనపెడితే ఈ జలపాతం యొక్క అందమైన పచ్చిక, పొదలు మరియు ఎత్తైన వృక్షాలు ప్రకృతిలో మైమరపిస్తుంది. ఇక్కడకు వచ్చిన పర్యాటకులకు స్వర్గం అనే భావనను కలిగిస్తుంది.
PC:Udayaditya Kashyap
13. సాంబారు పదార్ధాలు
ఈ చిరపుంజి ప్రదేశంలో వున్న స్థలంలో దాల్చినచెక్క, తేనె, మిరియాలు అనేకరకాలైన ఆకులు అత్యంత తక్కువ ధరలలో సాంబారు పదార్ధాలను అమ్ముతారు.
PC:Vijayakumarblathur
14. ఉత్తమ కాలం
చిరపుంజిలో సంవత్సరమంతా అద్భుతమైన వాతావరణమున్నందున ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళవచ్చును. అయితే ఋతుపవనాల సమయంలో ఈ జలపాతం చాలా అందంగా కనిపించే కారణంగా వర్షాకాలం అత్యంత ఉత్తమమైన కాలమై వుంది.సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలు అత్యంత ఉత్తమమైన కాలమై వుంది.
PC:David Borgoyary
15. ట్రెక్కింగ్ సాహసం
సాహాస ప్రియులకు ఈ జలపాతం అత్యంత పరిపూర్ణమైనదని చెప్పవచ్చును. ట్రెక్కింగ్, క్యాపింగ్, పక్షి వీక్షణం, ఫోటోగ్రఫీ, స్విమింగ్ మొదలైనవి ఇక్కడ ఆనందించవచ్చును.
ఇక్కడ రిసార్ట్ లు, హోటళ్ళు, కుటీరాలు, అతిధి గృహాలు వున్నాయి.
PC:Sujan Bandyopadhyay
16. విమాన మార్గం
ఈ అందమైన దృశ్యాన్ని చూచుటకు సమీపవిమానాశ్రయం గోవాహటి భోర్ జార్ విమానాశ్రయం. ఇక్కడి నుండి నోకలికాయ్ ఫాల్స్ కి సుమారు 166 కి.మీ ల దూరంలో వుంటుంది.
17. రైలు మార్గం
మేఘాలయ నుండి గోవాహటి రైల్వే స్టేషన్ అత్యంత సమీపంలో వుంది.ఇక్కడినుండి చిరపుంజికి సుమారు 99 కి.మీ దూరంలో ఈ నోకలికాయ్ ఫాల్స్ వుంది.
18. రహదారి మార్గం
మేఘాలయ రాజధాని షిల్లాంగ్ నుంచి సుమారు 54 కి.మీ ల దూరంలో వుంది.
PC:Sai Avinash
- ఆడవారి రొమ్ములపై కూడా పన్ను వేసే నికృష్ట ఆచారం ఏ రాష్ట్రంలో వుందో మీకు తెలుసా?
- హైదరాబాద్ కి పెను ప్రమాదం.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందా.. ?
- యోని కి పూజలు జరిపే ప్రసిద్ధ దేవాలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా?