మణేంద్ర గర్ - బైకుంత్పూర్ రోడ్డులో హరనాగ్పూర్ నుండి ఏడూ కిలోమీటర్ల దూరం లో కొరియా జిల్లాలోని హస్దో నదిపైన ఉన్న అందమైన జలపాతం ఇది. దాదాపు 80 నుండి 90 అడుగుల ఎత్తు అలాగే 10 నుండి 15 అడుగుల వెడల్పు కలిగిన జలపాతం ఇది. అందమైన జలపాతం ఇది. ఇక్కడే ఒక శివుడి గుడి ఉంది. చరిత్ర ప్రకారం, 1936 లో రామనుజ్ ప్రతాప్ సింగ్ జుడియో అనే కొరియా రాజు (సర్గుజ రాష్ట్రానికి) మహాశివరాత్రి అనే ఉత్సవాన్ని ఈ ప్రాంతం లో ప్రారంభించాడు. ఈ ఆచారం ఇప్పటికీ ఆచరణలో ఉంది.