రహదారి: యాత్రికులు అమర్ నాథ్, పవిత్ర గుహలను కాలిబాటన చేరుకోవచ్చు.జమ్మూ, శ్రీనగర్ లు సమీప ప్రధాన గమ్యాలతో బాగా అనుసంధానించబడి ఉన్నాయి. శ్రీనగర్ నుంచి చండీగఢ్, జమ్మూ, ఫల్గన్, ఢిల్లీ, మరియు లేహ్ వంటి ప్రదేశాలకు బస్సులు ఉన్నాయి. ఇక్కడికి టాక్సీలు కూడా ఉంటాయి. జమ్మూ నుంచి అమర్ నాథ్ ప్రవేశ స్థలం అయిన పహల్గాం 363 కి.మీ ల దూరం. పహల్గాం నుంచి అమర్ నాథ్ గుహలు సుమారు 50 కి.మీ ల దూరం లో ఉన్నాయి.