హిమాలయాలలోని ధవళాధర్ పర్వత శ్రేణుల్లో, సముద్ర మట్టానికి 2827 మీటర్ల ఎత్తులో వున్న త్రైయండ్ గంజ్ మెక్లియాడ్ గంజ్ లోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. మెక్లియాడ్ గంజ్ నుంచి 9 కిలోమీటర్ల పర్వతారోహణ మార్గం త్రైయండ్ కు తీసుకు వెళ్తుంది. రక్కర్, ధరంకోట్ లాంటి అందమైన గ్రామాలు ఈ మార్గంలో కనబడతాయి. ధర్మశాల నుంచి 17 కిలోమీటర్ల దూరంలో వుండే త్రైయండ్ పర్యాటకుల ప్రసిద్ధ విహార కేంద్రం. మూన్ శిఖరం నుంచి, ఇందేరా పాస్ నుంచి ఉత్క౦ఠభరితమైన దృశ్యాలను త్రైయండ్ అందిస్తుంది.



Click it and Unblock the Notifications