శ్రీ ఉవాస్సగ్గరహారం పార్శ్వ తీర్థ, నాగాపుర శేవోనాత్ నది ఒడ్డున కల ఒక జైన పుణ్య క్షేత్రం. దీనిని 1995 లో నిర్మించారు. ఈ మందిరం లోని 30 అడుగులు ఎత్తైన గేటుపై పార్శ్వనాదుది విగ్రహం వుండటం ఒక ప్రత్యేక ఆకర్షణ. అందమైన ఈ మార్బుల్ టెంపుల్ లో దేవాలయాలు, గెస్ట్ హౌస్ లు, నచురోపతి వైద్యశాల, యోగ సెంటర్, ఒక గార్డెన్ మొదలైనవి కలవు. విగ్రహం నుండి అమియ అనే పవిత్ర నీరు ప్రవహిస్తుంది. ప్రతి పౌర్ణమి నాడు ఈ టెంపుల్ కు భక్తులు అధిక సంఖ్యా లో వస్తారు.