శివ మందిర్ ను సుల్తాన్ పూరి లోది నవాబ్ గుర్ మంది లో నిర్మించాడు. స్తానికులమేరకు నవాబు ఒక వివాహిత మహిళపై కన్ను వేయగా ఆమె శివ భక్తురాలు కావటం తో శివుడి నాగుపాము ఆమెను రక్షించిందనీ, నవాబ్ ఆమెను క్షమా బిక్ష వేడుకోగా ఆమె కరుణించి నవాబును శివ టెంపుల్ కట్టించమని ఆదేసిన్చిందని చెపుతారు. ఆమె ఆదేశాలపై నవాబు ఈ దేవాలయం నిర్మించాడు. టెంపుల్ ముఖ ద్వారం మసీదుని పోలి వుండగా, లోపలి భాగం అంతా టెంపుల్ వలెనె వుంటుంది.